'ఓం నమో వేంకటేశాయ' తొలి ప్రచార చిత్రం
- July 30, 2016
కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో రూపుదిద్దుకుంటున్న భక్తిరస చిత్రం 'ఓం నమో వేంకటేశాయ'. శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తుడు హథీరామ్ బాబా జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీ వేంకటేశ్వర స్వామి పాత్రను పరిచయం చేస్తూ చిత్ర బృందం తొలి ప్రచార చిత్రంగా ఓ వీడియోను విడుదల చేసింది. నటుడు సౌరభ ఈ చిత్రంలో స్వామివారి పాత్రను పోషిస్తున్నట్లు వీడియోలో తెలిపారు. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. నాగార్జున, రాఘవేంద్రరావు, కీరవాణి కాంబినేషన్లో వస్తున్న నాల్గవ భక్తిరస చిత్రమిది. అనుష్క, ప్రగ్యా జైశ్వాల్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- వాట్సాప్కు ధీటైన స్వదేశీ యాప్!
- భవిష్యత్తు అంతా AI: సీఎం చంద్రబాబు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!









