'ఓం నమో వేంకటేశాయ' తొలి ప్రచార చిత్రం
- July 30, 2016
కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో రూపుదిద్దుకుంటున్న భక్తిరస చిత్రం 'ఓం నమో వేంకటేశాయ'. శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తుడు హథీరామ్ బాబా జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీ వేంకటేశ్వర స్వామి పాత్రను పరిచయం చేస్తూ చిత్ర బృందం తొలి ప్రచార చిత్రంగా ఓ వీడియోను విడుదల చేసింది. నటుడు సౌరభ ఈ చిత్రంలో స్వామివారి పాత్రను పోషిస్తున్నట్లు వీడియోలో తెలిపారు. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. నాగార్జున, రాఘవేంద్రరావు, కీరవాణి కాంబినేషన్లో వస్తున్న నాల్గవ భక్తిరస చిత్రమిది. అనుష్క, ప్రగ్యా జైశ్వాల్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







