సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం
- July 16, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరల పెంపునకు ప్రతిసారీ ప్రభుత్వ అనుమతి అవసరం లేకుండా కొత్త జీవో తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తెలంగాణ తరహాలోనే నిర్ణీత పరిమితి లోపు నిర్మాతలు, పంపిణీదారులే ధరలను నిర్ణయించుకునే స్వేచ్ఛ కల్పించాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. రూ.100 నుండి రూ.1000 మధ్య ధరల ఫ్రేమ్ వర్క్ తెచ్చే అవకాశం ఉంది. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ప్రభుత్వం సానుకూలంగా ఉందని, కొత్త విధానం అమల్లోకి రావడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు. ఇది పరిశ్రమకు పెద్ద ఊరట లభిస్తుంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







