రమదాన్..మస్జీదులలో కె-నెట్ పరికరాలపై నిషేధం..!!
- February 16, 2026
కువైట్: పవిత్ర రమదాన్ మాసంలో ఛారిటబుల్ సొసైటీల విరాళాల సేకరణను నియంత్రించడానికి సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొత్త నియంత్రణలను ప్రకటించింది. మస్జీదుల లోపల కె-నెట్ పాయింట్-ఆఫ్-సేల్ పరికరాల వాడకాన్ని నిలిపివేసింది. వీటికి బదులుగా ఛారిటబుల్ సొసైటీల అధికారిక వెబ్సైట్ల ద్వారా విరాళాలు అందజేయాలని అండర్ సెక్రటరీ డాక్టర్ ఖలీద్ అల్-అజ్మి సూచించారు. కొత్త గైడ్ లైన్స్ అమలును పర్యవేక్షించేందుకు ఆరు గవర్నరేట్లలో మూడు క్షేత్ర తనిఖీ బృందాలను నియమించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్లు వీళ్లే
- 'రాయల్' ఫోటోగ్రాఫర్ రమేష్ శుక్లాకు షేక్ హమ్దాన్ నివాళి..!!
- ఒమన్ లో పోలీసుల అధికారిక వర్కింగ్ అవర్స్ ఇవే..!!
- సౌదీలో డొమెక్టిక్ వర్కర్స్ తొలగింపునకు అనుమతి..!!
- బహ్రెయిన్ వార్షిక ఫైన్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- ఖతార్ లో ఆహార సంస్థల పై నిఘా ముమ్మరం..!!
- రమదాన్..మస్జీదులలో కె-నెట్ పరికరాలపై నిషేధం..!!
- అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కీలక పొలిటికల్ హామీ
- SBI ఇన్సూరెన్స్ స్కీం: ₹3,000 ప్రీమియంతో ₹60 లక్షల ప్రమాద బీమా
- JEE మెయిన్ 2026 ఫైనల్ కీ విడుదల









