రమదాన్..మస్జీదులలో కె-నెట్ పరికరాలపై నిషేధం..!!
- February 16, 2026
కువైట్: పవిత్ర రమదాన్ మాసంలో ఛారిటబుల్ సొసైటీల విరాళాల సేకరణను నియంత్రించడానికి సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొత్త నియంత్రణలను ప్రకటించింది. మస్జీదుల లోపల కె-నెట్ పాయింట్-ఆఫ్-సేల్ పరికరాల వాడకాన్ని నిలిపివేసింది. వీటికి బదులుగా ఛారిటబుల్ సొసైటీల అధికారిక వెబ్సైట్ల ద్వారా విరాళాలు అందజేయాలని అండర్ సెక్రటరీ డాక్టర్ ఖలీద్ అల్-అజ్మి సూచించారు. కొత్త గైడ్ లైన్స్ అమలును పర్యవేక్షించేందుకు ఆరు గవర్నరేట్లలో మూడు క్షేత్ర తనిఖీ బృందాలను నియమించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









