రమదాన్..మస్జీదులలో కె-నెట్ పరికరాలపై నిషేధం..!!
- February 16, 2026
కువైట్: పవిత్ర రమదాన్ మాసంలో ఛారిటబుల్ సొసైటీల విరాళాల సేకరణను నియంత్రించడానికి సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొత్త నియంత్రణలను ప్రకటించింది. మస్జీదుల లోపల కె-నెట్ పాయింట్-ఆఫ్-సేల్ పరికరాల వాడకాన్ని నిలిపివేసింది. వీటికి బదులుగా ఛారిటబుల్ సొసైటీల అధికారిక వెబ్సైట్ల ద్వారా విరాళాలు అందజేయాలని అండర్ సెక్రటరీ డాక్టర్ ఖలీద్ అల్-అజ్మి సూచించారు. కొత్త గైడ్ లైన్స్ అమలును పర్యవేక్షించేందుకు ఆరు గవర్నరేట్లలో మూడు క్షేత్ర తనిఖీ బృందాలను నియమించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్డి స్మార్ట్ సిటీ ఇండెక్స్లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!









