ఒమన్ ఎయిర్ ప్రయాణీకులలో 51% పెరుగుదల..!!
- February 20, 2026
మస్కట్: జనవరి 2026లో పాయింట్-టు-పాయింట్ ప్రయాణీకులలో 51% పెరుగుదల నమోదైనట్లు ఒమన్ ఎయిర్ వెల్లడించింది. 2025లో 216,000 మంది ప్రయాణికులతో పోలిస్తే ఈ సంవత్సరం 325,000 మంది ప్రయాణికులకు సేవలు అందించినట్లు ఒమన్ ఎయిర్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ (CCO) మైక్ రట్టర్ తెలిపారు. గల్ఫ్లో పాయింట్-టు-పాయింట్ వాటాలో ఒమన్ ఎయిర్ అగ్రగామిగా మారిందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









