ఒమన్ ఎయిర్ ప్రయాణీకులలో 51% పెరుగుదల..!!
- February 20, 2026
మస్కట్: జనవరి 2026లో పాయింట్-టు-పాయింట్ ప్రయాణీకులలో 51% పెరుగుదల నమోదైనట్లు ఒమన్ ఎయిర్ వెల్లడించింది. 2025లో 216,000 మంది ప్రయాణికులతో పోలిస్తే ఈ సంవత్సరం 325,000 మంది ప్రయాణికులకు సేవలు అందించినట్లు ఒమన్ ఎయిర్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ (CCO) మైక్ రట్టర్ తెలిపారు. గల్ఫ్లో పాయింట్-టు-పాయింట్ వాటాలో ఒమన్ ఎయిర్ అగ్రగామిగా మారిందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







