ఒమన్ ఎయిర్ ప్రయాణీకులలో 51% పెరుగుదల..!!
- February 20, 2026
మస్కట్: జనవరి 2026లో పాయింట్-టు-పాయింట్ ప్రయాణీకులలో 51% పెరుగుదల నమోదైనట్లు ఒమన్ ఎయిర్ వెల్లడించింది. 2025లో 216,000 మంది ప్రయాణికులతో పోలిస్తే ఈ సంవత్సరం 325,000 మంది ప్రయాణికులకు సేవలు అందించినట్లు ఒమన్ ఎయిర్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ (CCO) మైక్ రట్టర్ తెలిపారు. గల్ఫ్లో పాయింట్-టు-పాయింట్ వాటాలో ఒమన్ ఎయిర్ అగ్రగామిగా మారిందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..









