ఒమన్ ఎయిర్ ప్రయాణీకులలో 51% పెరుగుదల..!!

- February 20, 2026 , by Maagulf
ఒమన్ ఎయిర్ ప్రయాణీకులలో 51% పెరుగుదల..!!

మస్కట్: జనవరి 2026లో పాయింట్-టు-పాయింట్ ప్రయాణీకులలో  51% పెరుగుదల నమోదైనట్లు ఒమన్ ఎయిర్ వెల్లడించింది.  2025లో 216,000 మంది ప్రయాణికులతో పోలిస్తే ఈ సంవత్సరం 325,000 మంది ప్రయాణికులకు సేవలు అందించినట్లు ఒమన్ ఎయిర్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ (CCO) మైక్ రట్టర్ తెలిపారు.  గల్ఫ్‌లో పాయింట్-టు-పాయింట్ వాటాలో ఒమన్ ఎయిర్ అగ్రగామిగా మారిందని ఆయన అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com