ఇఫ్తార్కు ముందు అధిక వేగంపై హెచ్చరిక జారీ..!!
- February 20, 2026
దోహా: ఖతార్లో పవిత్ర రమదాన్ మాసం ప్రారంభమైనందున, దేశవ్యాప్తంగా వీధులు రద్దీగా మారాయి. ఈ నేపథ్యంలో ఇఫ్తార్కు ముందు చివరి గంటలో అధిక వేగం గురించి అంతర్గత మంత్రిత్వశాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇఫ్తార్కు ముందు ట్రాఫిక్ ప్రమాదాలు పెరుగుతాయని పేర్కొంది. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ప్రకటనలో డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలని మంత్రిత్వ శాఖ కోరింది.
"మీ ప్రాణాలను లేదా ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేయకండి" అని మంత్రిత్వ శాఖ పేర్కొంది. “ఇఫ్తార్ కు ముందు అధిక వేగాన్ని నివారించండి. వేగాన్ని తగ్గించడం భద్రతను పెంచుతుంది మరియు ట్రాఫిక్ ప్రమాదాలను నివారించడంలో సహాయపడుతుంది. మీ భద్రత మాకు ముఖ్యం.” అని మంత్రిత్వశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









