ఇఫ్తార్కు ముందు అధిక వేగంపై హెచ్చరిక జారీ..!!
- February 20, 2026
దోహా: ఖతార్లో పవిత్ర రమదాన్ మాసం ప్రారంభమైనందున, దేశవ్యాప్తంగా వీధులు రద్దీగా మారాయి. ఈ నేపథ్యంలో ఇఫ్తార్కు ముందు చివరి గంటలో అధిక వేగం గురించి అంతర్గత మంత్రిత్వశాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇఫ్తార్కు ముందు ట్రాఫిక్ ప్రమాదాలు పెరుగుతాయని పేర్కొంది. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ప్రకటనలో డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలని మంత్రిత్వ శాఖ కోరింది.
"మీ ప్రాణాలను లేదా ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేయకండి" అని మంత్రిత్వ శాఖ పేర్కొంది. “ఇఫ్తార్ కు ముందు అధిక వేగాన్ని నివారించండి. వేగాన్ని తగ్గించడం భద్రతను పెంచుతుంది మరియు ట్రాఫిక్ ప్రమాదాలను నివారించడంలో సహాయపడుతుంది. మీ భద్రత మాకు ముఖ్యం.” అని మంత్రిత్వశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..









