మదీనాలో ఆరోగ్య , వాణిజ్య కార్యకలాపాలలో తనిఖీలు..!!
- February 20, 2026
మదీనా: రమదాన్ ను పురస్కరించుకొని మునిసిపాలిటీలు మరియు గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ ఆరోగ్య సంబంధిత కార్యకలాపాలను లక్ష్యంగా చేసుకుని 13వేలకుపైగా తనిఖీలను నిర్వహించింది. అలాగే వాణిజ్య కార్యకలాపాలను కవర్ చేసేలా దాదాపు 4వేలకుపైగా తనిఖీలు నిర్వహించింది.
తనిఖీల సందర్భంగా ఆరోగ్య ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో ధృవీకరించడానికి 8వేల ఆహార మరియు నీటి నమూనాలను సేకరించినట్లు తెలిపింది. 5,700 సిబ్బంది గ్రూపులుగా ఏర్పడి తనిఖీలు నిర్వహిస్తున్నారని అధికారులు వెల్లడించారు. అలాగే, అత్యవసర పరిస్థితులు, పీక్ సమయాల్లో మున్సిపల్ సేవలను అందించడానికి 12 అత్యవసర బృందాలను అందుబాటులో పెట్టినట్టు మంత్రిత్వశాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- మదీనాలో ఆరోగ్య , వాణిజ్య కార్యకలాపాలలో తనిఖీలు..!!
- మూడు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్సులు రద్దు..!!
- BD4,633 సైక్లింగ్..ప్రవాసురాలికి జైలుశిక్ష ఖరారు..!!
- యూఏఈలో లైసెన్స్ లేని, నకిలీ సంస్థలను ఎలా గుర్తించాలి?
- ఒమన్ ఎయిర్ ప్రయాణీకులలో 51% పెరుగుదల..!!
- ఇఫ్తార్కు ముందు అధిక వేగంపై హెచ్చరిక జారీ..!!
- హైదరాబాద్లోని హోటల్ లో పేలుడు
- దగ్గు మందు మరణాల పై సుప్రీంకోర్టు ఆగ్రహం
- తెలంగాణ: వచ్చే నెల నుంచి పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం ఫ్రీ..
- పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో SANKALP పథక అమలు పై సమగ్ర సమీక్ష









