మదీనాలో ఆరోగ్య , వాణిజ్య కార్యకలాపాలలో తనిఖీలు..!!
- February 20, 2026
మదీనా: రమదాన్ ను పురస్కరించుకొని మునిసిపాలిటీలు మరియు గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ ఆరోగ్య సంబంధిత కార్యకలాపాలను లక్ష్యంగా చేసుకుని 13వేలకుపైగా తనిఖీలను నిర్వహించింది. అలాగే వాణిజ్య కార్యకలాపాలను కవర్ చేసేలా దాదాపు 4వేలకుపైగా తనిఖీలు నిర్వహించింది.
తనిఖీల సందర్భంగా ఆరోగ్య ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో ధృవీకరించడానికి 8వేల ఆహార మరియు నీటి నమూనాలను సేకరించినట్లు తెలిపింది. 5,700 సిబ్బంది గ్రూపులుగా ఏర్పడి తనిఖీలు నిర్వహిస్తున్నారని అధికారులు వెల్లడించారు. అలాగే, అత్యవసర పరిస్థితులు, పీక్ సమయాల్లో మున్సిపల్ సేవలను అందించడానికి 12 అత్యవసర బృందాలను అందుబాటులో పెట్టినట్టు మంత్రిత్వశాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









