మదీనాలో ఆరోగ్య , వాణిజ్య కార్యకలాపాలలో తనిఖీలు..!!
- February 20, 2026
మదీనా: రమదాన్ ను పురస్కరించుకొని మునిసిపాలిటీలు మరియు గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ ఆరోగ్య సంబంధిత కార్యకలాపాలను లక్ష్యంగా చేసుకుని 13వేలకుపైగా తనిఖీలను నిర్వహించింది. అలాగే వాణిజ్య కార్యకలాపాలను కవర్ చేసేలా దాదాపు 4వేలకుపైగా తనిఖీలు నిర్వహించింది.
తనిఖీల సందర్భంగా ఆరోగ్య ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో ధృవీకరించడానికి 8వేల ఆహార మరియు నీటి నమూనాలను సేకరించినట్లు తెలిపింది. 5,700 సిబ్బంది గ్రూపులుగా ఏర్పడి తనిఖీలు నిర్వహిస్తున్నారని అధికారులు వెల్లడించారు. అలాగే, అత్యవసర పరిస్థితులు, పీక్ సమయాల్లో మున్సిపల్ సేవలను అందించడానికి 12 అత్యవసర బృందాలను అందుబాటులో పెట్టినట్టు మంత్రిత్వశాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..









