మదీనాలో ఆరోగ్య , వాణిజ్య కార్యకలాపాలలో తనిఖీలు..!!
- February 20, 2026
మదీనా: రమదాన్ ను పురస్కరించుకొని మునిసిపాలిటీలు మరియు గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ ఆరోగ్య సంబంధిత కార్యకలాపాలను లక్ష్యంగా చేసుకుని 13వేలకుపైగా తనిఖీలను నిర్వహించింది. అలాగే వాణిజ్య కార్యకలాపాలను కవర్ చేసేలా దాదాపు 4వేలకుపైగా తనిఖీలు నిర్వహించింది.
తనిఖీల సందర్భంగా ఆరోగ్య ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో ధృవీకరించడానికి 8వేల ఆహార మరియు నీటి నమూనాలను సేకరించినట్లు తెలిపింది. 5,700 సిబ్బంది గ్రూపులుగా ఏర్పడి తనిఖీలు నిర్వహిస్తున్నారని అధికారులు వెల్లడించారు. అలాగే, అత్యవసర పరిస్థితులు, పీక్ సమయాల్లో మున్సిపల్ సేవలను అందించడానికి 12 అత్యవసర బృందాలను అందుబాటులో పెట్టినట్టు మంత్రిత్వశాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







