ఉగ్రవాద సైబర్ దాడిని భగ్నం చేసిన యూఏఈ..!!
- February 22, 2026
యూఏఈ: యూఏఈలో ముఖ్యమైన సేవలకు అంతరాయం కలిగించేలా జరిగిన ఉగ్రవాద సైబర్ దాడులను జాతీయ సైబర్ భద్రతా వ్యవస్థ విజయవంతంగా అడ్డుకున్నట్లు యూఏఈ సైబర్ భద్రతా మండలి ప్రకటించింది. ఈ దాడులలో నెట్వర్క్ లో రాన్సమ్వేర్ను మోహరించారని, జాతీయ వేదికలను లక్ష్యంగా చేసుకుని వ్యవస్థీకృత ఫిషింగ్ ప్రయత్నాలను అడ్డుకున్నట్లు కౌన్సిల్ వివరించింది. దాడి చేసినవారు సంక్లిష్టమైన ఏఐ టెక్నాలజీలను కూడా ఉపయోగించుకున్నారని పేర్కొన్నారు. పబ్లిక్ సేఫ్టీకి పూర్తి నిబద్ధతతో పని చేస్తుందని సైబర్ భద్రతా మండలి పునరుద్ఘాటించింది. ఏవైనా సైబర్ బెదిరింపులు లేదా అనుమానాస్పద ప్రయత్నాలను నివేదించాలని ప్రతి ఒక్కరినీ కోరారు.
తాజా వార్తలు
- టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..
- శ్రీశైలంలో అగ్ని ప్రమాదం, భక్తులకు తప్పిన పెను ప్రమాదం
- హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులకు రమదాన్ అనుభవం..!!
- కువైట్ టవర్స్: జాతీయ గుర్తింపుకు శాశ్వత చిహ్నం..!!
- ఉగ్రవాద సైబర్ దాడిని భగ్నం చేసిన యూఏఈ..!!
- బహ్రెయిన్ను లో మగ్రిబ్ డేట్స్ కు ఫుల్ డిమాండ్..!!
- 'మరూఫ్ ఒమన్' ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ బలోపేతం..!!
- అమెరికా రాయబారి వ్యాఖ్యలను ఖండించిన సౌదీ అరేబియా..!!
- లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి..10 మంది మృతి
- ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త తెలిపిన తెలంగాణ ప్రభుత్వం









