వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!
- February 22, 2026
దోహా, ఖతార్: వాహనం కదులుతున్నప్పుడు వాహనాల పైకప్పులపై కూర్చోవడం లేదా కిటికీల నుండి బయటకు తల పెట్టడం వంటి ప్రమాదకరమైన పద్ధతికి వ్యతిరేకంగా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని జనరల్ ట్రాఫిక్ డైరెక్టరేట్ హెచ్చరికను జారీ చేసింది. అలాంటి ప్రవర్తనలను ట్రాఫిక్ ఉల్లంఘనగా పరిగణించబడుతుందని మరియు ప్రాణాలకు తీవ్రమైన ప్రమాదాలను కలిగిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు తన అధికారిక ప్లాట్ఫామ్లలో ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇలాంటి ధోరణలు వారికే కాకుండా ఇతర వాహనదారులను కూడా ప్రమాదంలో పడేస్తుందని తెలిపింది. ఇలాంటి ప్రమాదకర చర్యలు చట్టం ప్రకారం శిక్షార్హమైనవని, ట్రాఫిక్ ఉల్లంఘనల కిందకు వస్తాయని హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఈనెల 19 నుంచి హార్ముజ్ పూర్తిగా ఓపెన్–ట్రంప్
- 3D మెరైన్ సర్వే ప్రాజెక్ట్ కోసం కొత్త వర్క ఏరియా:కోస్ట్ గార్డ్
- యూఏఈలో మొహర్రం ఆరంభం..!!
- కువైట్ T4 టెర్మినల్ ద్వారా ఆపరేషన్స్ పునఃప్రారంభం..!!
- MENAలో అత్యంత శాంతియుత దేశంగా ఖతార్..!!
- బురైదాలో నలుగురి ప్రాణాలను కాపాడిన సౌదీ బాలుడు..!!
- ఒమన్ లో పిల్లల సోషల్ మీడియా వినియోగం పై అధ్యయనం..!!
- ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించిన పవన్ కల్యాణ్!
- సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో సీఎం చంద్రబాబు భేటీ









