పాలస్తీనా, సిరియాలోని పిల్లలకు ఈద్ గిఫ్ట్..!!
- February 23, 2026
దోహా:పాలస్తీనా మరియు సిరియాలోని పిల్లలకు మద్దతుగా "ఈద్ గిఫ్ట్" ప్రచారాన్ని ప్రారంభించినట్లు ఖతార్ ఫౌండేషన్ చైర్పర్సన్ హర్ హైనెస్ షేఖా మోజా బింట్ నాజర్ ప్రకటించారు. ఈద్ ప్రతి బిడ్డకు ఆనందాన్ని తెస్తుంది కాబట్టి, పాలస్తీనా మరియు సిరియాలోని పిల్లల ముఖాల్లో చిరునవ్వులు తీసుకురావడానికి తాము వరుసగా మూడవ సంవత్సరం "ఈద్ గిఫ్టులు" ప్రచారాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. పవిత్రమైన రమదాన్ మాసంలో తమతో చేరి, ఈ ప్రచారంలో భాగం కావాలని తన సోషల్ మీడియా పోస్టులో పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









