పాలస్తీనా, సిరియాలోని పిల్లలకు ఈద్ గిఫ్ట్..!!
- February 23, 2026
దోహా:పాలస్తీనా మరియు సిరియాలోని పిల్లలకు మద్దతుగా "ఈద్ గిఫ్ట్" ప్రచారాన్ని ప్రారంభించినట్లు ఖతార్ ఫౌండేషన్ చైర్పర్సన్ హర్ హైనెస్ షేఖా మోజా బింట్ నాజర్ ప్రకటించారు. ఈద్ ప్రతి బిడ్డకు ఆనందాన్ని తెస్తుంది కాబట్టి, పాలస్తీనా మరియు సిరియాలోని పిల్లల ముఖాల్లో చిరునవ్వులు తీసుకురావడానికి తాము వరుసగా మూడవ సంవత్సరం "ఈద్ గిఫ్టులు" ప్రచారాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. పవిత్రమైన రమదాన్ మాసంలో తమతో చేరి, ఈ ప్రచారంలో భాగం కావాలని తన సోషల్ మీడియా పోస్టులో పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









