పాలస్తీనా, సిరియాలోని పిల్లలకు ఈద్ గిఫ్ట్..!!
- February 23, 2026
దోహా:పాలస్తీనా మరియు సిరియాలోని పిల్లలకు మద్దతుగా "ఈద్ గిఫ్ట్" ప్రచారాన్ని ప్రారంభించినట్లు ఖతార్ ఫౌండేషన్ చైర్పర్సన్ హర్ హైనెస్ షేఖా మోజా బింట్ నాజర్ ప్రకటించారు. ఈద్ ప్రతి బిడ్డకు ఆనందాన్ని తెస్తుంది కాబట్టి, పాలస్తీనా మరియు సిరియాలోని పిల్లల ముఖాల్లో చిరునవ్వులు తీసుకురావడానికి తాము వరుసగా మూడవ సంవత్సరం "ఈద్ గిఫ్టులు" ప్రచారాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. పవిత్రమైన రమదాన్ మాసంలో తమతో చేరి, ఈ ప్రచారంలో భాగం కావాలని తన సోషల్ మీడియా పోస్టులో పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- AI పరిశోధనలకు బిట్స్ పిలానీ–ఐఏఐఆర్వో భాగస్వామ్యం..
- అమెరికాలో జూలైలో 23 వేల ఉద్యోగాల కోత..
- 'AI'తో కొత్త ఉద్యోగాలు !!
- సౌదీ–టర్కీ–పాకిస్థాన్ మధ్య 'మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం'..
- జీఎస్టీ ఆదాయం పెంపునకు ఏఐ వినియోగం..కొత్త కార్యాచరణపై సీఎం రేవంత్ సమీక్ష
- ఢిల్లీ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ భగ్నం..
- ఫార్వర్డ్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి.. ప్రజలకు కీలక సూచనలు జారీ చేసిన TDRA
- గుడివాడ–శివమొగ్గ ప్రత్యేక రైలుకు గ్రీన్ సిగ్నల్ దిశగా ముందడుగు.. ఎంపీ బాలశౌరి కృషికి ఫలితం
- యూఏఈలో భారతీయులకు పాస్పోర్ట్, కాన్సులర్ సేవలను మరింత వేగవంతం
- యూఏఈ–రష్యా అధ్యక్షుల ఫోన్ సంభాషణ.. ద్వైపాక్షిక సహకారం, మిడిల్ ఈస్ట్ పరిణామాలపై చర్చ







