బహ్రెయిన్ పడవపై పైరేట్స్ దాడి..!!
- February 23, 2026
మనామాః బహ్రెయిన్ కు చెందని ఓ పడవపై పైరట్స్ దాడి చేశారు. ఆ సమయంలో పడవలో ముగ్గురు సిబ్బంది ఉన్నారు. ఉత్తర సముద్ర సరిహద్దు సమీపంలో బహ్రెయిన్ నౌకను పైరేట్స్ లక్ష్యంగా చేసుకున్నారని బహ్రెయిన్ కోస్ట్ గార్డ్ వెల్లడించింది. సమాచారం అందగానే తక్షణ చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. పైరట్స్ పడవను ఒమన్ ప్రాదేశిక జలాల్లోకి తీసుకెళ్లి అందులోని వస్తువులను చోరీ చేశారని పేర్కొన్నారు. దాదాపు మూడు గంటల తర్వాత పడవను, సిబ్బందిని వదిలేయడంతో వారంతా సురక్షితంగా చేరుకున్నారని పేర్కొంది. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కోస్ట్ గార్డ్ తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్ సార్వభౌమత్వానికి యూఏఈ మద్దతు..!!
- జెనీవాలో అమెరికా-ఇరాన్ చర్చలు..ఒమన్ క్లారిటీ!!
- సురబయ గ్రాండ్ మస్జీదుకు పోటెత్తిన ప్రజలు..!!
- డెలివరీ బైక్లే టార్గెట్..సైడ్వాక్ ఉల్లంఘనలపై కొరడా..!!
- బహ్రెయిన్ పడవపై పైరేట్స్ దాడి..!!
- పాలస్తీనా, సిరియాలోని పిల్లలకు ఈద్ గిఫ్ట్..!!
- దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!
- సోహార్లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో బెగ్గర్ అరెస్ట్.. నగదు చూసి పోలీసులు షాక్..!!









