బహ్రెయిన్ పడవపై పైరేట్స్ దాడి..!!
- February 23, 2026
మనామాః బహ్రెయిన్ కు చెందని ఓ పడవపై పైరట్స్ దాడి చేశారు. ఆ సమయంలో పడవలో ముగ్గురు సిబ్బంది ఉన్నారు. ఉత్తర సముద్ర సరిహద్దు సమీపంలో బహ్రెయిన్ నౌకను పైరేట్స్ లక్ష్యంగా చేసుకున్నారని బహ్రెయిన్ కోస్ట్ గార్డ్ వెల్లడించింది. సమాచారం అందగానే తక్షణ చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. పైరట్స్ పడవను ఒమన్ ప్రాదేశిక జలాల్లోకి తీసుకెళ్లి అందులోని వస్తువులను చోరీ చేశారని పేర్కొన్నారు. దాదాపు మూడు గంటల తర్వాత పడవను, సిబ్బందిని వదిలేయడంతో వారంతా సురక్షితంగా చేరుకున్నారని పేర్కొంది. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కోస్ట్ గార్డ్ తెలిపింది.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









