బహ్రెయిన్ పడవపై పైరేట్స్ దాడి..!!
- February 23, 2026
మనామాః బహ్రెయిన్ కు చెందని ఓ పడవపై పైరట్స్ దాడి చేశారు. ఆ సమయంలో పడవలో ముగ్గురు సిబ్బంది ఉన్నారు. ఉత్తర సముద్ర సరిహద్దు సమీపంలో బహ్రెయిన్ నౌకను పైరేట్స్ లక్ష్యంగా చేసుకున్నారని బహ్రెయిన్ కోస్ట్ గార్డ్ వెల్లడించింది. సమాచారం అందగానే తక్షణ చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. పైరట్స్ పడవను ఒమన్ ప్రాదేశిక జలాల్లోకి తీసుకెళ్లి అందులోని వస్తువులను చోరీ చేశారని పేర్కొన్నారు. దాదాపు మూడు గంటల తర్వాత పడవను, సిబ్బందిని వదిలేయడంతో వారంతా సురక్షితంగా చేరుకున్నారని పేర్కొంది. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కోస్ట్ గార్డ్ తెలిపింది.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









