జెబెల్ అలీ పోర్టు ఫైర్ వైరల్ వీడియో ఫేక్..!!
- March 01, 2026
జెబెల్ అలీ పోర్టు ఫైర్ వైరల్ వీడియో ఫేక్..!!
దుబాయ్: జెబెల్ అలీ పోర్టులోని ఒక బెర్త్లో జరిగిన అగ్ని ప్రమాదానికి డ్రోన్ శిథిలాలే కారణం అని దుబాయ్ అధికారులు తెలిపారు. దుబాయ్ సివిల్ డిఫెన్స్ బృందాలు వెంటనే స్పందించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారని పేర్కొన్నారు.ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడించారు.
కాగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియో 2021, జూలై 7 నాటిదని, ఇక అలాంటి పాత వీడియోను ప్రసారం చేయవద్దని అధికారులు ప్రజలను కోరారు. ఇరాన్ చేసిన డ్రోన్ దాడి సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు అధికారులు వెల్లడించారు.
అయితే, తప్పుడు వీడియోలను షేర్ చేయడం ద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తి చేసిన వారవుతారని హెచ్చరించారు. అధికారిక ఛానెల్స్ ద్వారా మాత్రమే సమాచారాన్ని పొందాలని సూచించింది.
తాజా వార్తలు
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు









