కువైట్ లో ముగ్గురు భద్రతా సిబ్బందికి గాయాలు..!!
- March 01, 2026
కువైట్ః ఇరాన్ జరిపిన బాలిస్టిక్ మిస్సైల్స్ మరియు డ్రోన్ల దాడిలో అలీ అల్-సలేం వైమానిక బేస్ లో కువైట్ సాయుధ దళాలకు చెందిన ముగ్గురు సభ్యులు గాయపడ్డారని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గాయపడిన సిబ్బందిని వెంటనే ఆసుపత్రికి తరలించామని, వారి పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొంది. దేశ భద్రతను కాపాడటానికి సాయుధ దళాలు పూర్తి సంసిద్ధతతో ఉన్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా అనేక ఆసుపత్రులలో ఇప్పటివరకు 12 గాయాల కేసులు నమోదు అయినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి డాక్టర్ అబ్దుల్లా అల్-సనద్ ప్రకటించారు.
తాజా వార్తలు
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









