కువైట్ లో ముగ్గురు భద్రతా సిబ్బందికి గాయాలు..!!
- March 01, 2026
కువైట్ః ఇరాన్ జరిపిన బాలిస్టిక్ మిస్సైల్స్ మరియు డ్రోన్ల దాడిలో అలీ అల్-సలేం వైమానిక బేస్ లో కువైట్ సాయుధ దళాలకు చెందిన ముగ్గురు సభ్యులు గాయపడ్డారని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గాయపడిన సిబ్బందిని వెంటనే ఆసుపత్రికి తరలించామని, వారి పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొంది. దేశ భద్రతను కాపాడటానికి సాయుధ దళాలు పూర్తి సంసిద్ధతతో ఉన్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా అనేక ఆసుపత్రులలో ఇప్పటివరకు 12 గాయాల కేసులు నమోదు అయినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి డాక్టర్ అబ్దుల్లా అల్-సనద్ ప్రకటించారు.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









