కువైట్ లో ముగ్గురు భద్రతా సిబ్బందికి గాయాలు..!!
- March 01, 2026
కువైట్ః ఇరాన్ జరిపిన బాలిస్టిక్ మిస్సైల్స్ మరియు డ్రోన్ల దాడిలో అలీ అల్-సలేం వైమానిక బేస్ లో కువైట్ సాయుధ దళాలకు చెందిన ముగ్గురు సభ్యులు గాయపడ్డారని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గాయపడిన సిబ్బందిని వెంటనే ఆసుపత్రికి తరలించామని, వారి పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొంది. దేశ భద్రతను కాపాడటానికి సాయుధ దళాలు పూర్తి సంసిద్ధతతో ఉన్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా అనేక ఆసుపత్రులలో ఇప్పటివరకు 12 గాయాల కేసులు నమోదు అయినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి డాక్టర్ అబ్దుల్లా అల్-సనద్ ప్రకటించారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







