అమీర్ తో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు..!!
- March 01, 2026
దోహా: అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ కాల్ చేసి మాట్లాడారు. ఇరాన్ దురాక్రమణ నేపథ్యంలో తన సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రాంతీయ మరియు అంతర్జాతీయ శాంతి భద్రతలపై ఇరాన్ దాడుల పరిణామాలను చర్చించారు. ఈ ప్రాంతంలో భద్రత మరియు స్థిరత్వాన్ని కాపాడటానికి దౌత్య మార్గాలు, శాంతియుత మార్గాల ద్వారా ఉద్రిక్తతలను తగ్గించాలని అమీర్ కోరినట్లు తన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







