15 మిడిలీస్టు దేశాలను వీడండి..అమెరికన్లకు ఎమర్జెన్సీ అలెర్ట్ జారీ..!!
- March 03, 2026
యూఏఈ: అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ వివాదంతో ప్రభావితమైన మధ్యప్రాచ్యంలోని అనేక దేశాలలో నివసిస్తున్న తన పౌరులకు అమెరికా హెచ్చరిక జారీ చేసింది.తీవ్రమైన భద్రతా ప్రమాదాల కారణంగా వాణిజ్య మార్గాల ద్వారా వెంటనే బయలుదేరాలని కోరింది.
బహ్రెయిన్, కువైట్, ఈజిప్ట్, లెబనాన్, ఇరాన్, ఒమన్, ఇరాక్, ఖతార్, ఇజ్రాయెల్, వెస్ట్ బ్యాంక్ మరియు గాజా, సౌదీ అరేబియా, సిరియా, జోర్డాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు యెమెన్ దేశాల్లో ఉన్న అమెరికన్లు వెంటనే ఆయా దేశాలను విడిచి వెళ్లాలని అమెరికా విదేశాంగ శాఖ సూచించింది. మరింత సమాచారం కొసం సమీపంలోని యూఎస్ రాయబార కార్యాలయం లేదా కాన్సులేట్ లను సంప్రదించాలని కోరింది.
తాజా వార్తలు
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు
- ఒమాన్లోని డుక్మ్ పోర్ట్ పై డ్రోన్ దాడి
- పాకిస్తాన్లోని అమెరికా రాయబార కార్యాలయం వీసా అపాయింట్మెంట్ రద్దు
- CBSE అలర్ట్: గల్ఫ్ దేశాల్లో మార్చి 5, 6 తేదీల్లో జరగాల్సిన బోర్డు పరీక్షలు కూడా వాయిదా!
- అన్ని శాఖల్లో ఎఐ వినియోగం పై సీఎం చంద్రబాబు సమీక్ష
- దుబాయ్ నుంచి భారత్కు సురక్షితంగా చేరుకున్న పీవీ సింధు!
- 15 మిడిలీస్టు దేశాలను వీడండి..అమెరికన్లకు ఎమర్జెన్సీ అలెర్ట్ జారీ..!!
- గంటన్నరలో హైదరాబాద్ నుండి అమరావతికి !!
- అన్ని ఎంట్రీ వీసాలను ఒక నెల పాటు పొడిగించిన ఖతార్..!!
- ఫాల్స్ కంటెంట్ వ్యాప్తి..బహ్రెయిన్ లో పలువురు అరెస్టు..!!









