క్షమాభిక్ష కాల వ్యవధిని దుర్వినియోగం చేసే ప్రవాసీలను హెచ్చరించిన బహ్రెయిన్ అధికారులు
- July 22, 2015
గడువు ముగిసిన ఆరు నెలల వరకు ఏ జరిమానా, శిక్ష లేకుండా స్వదేశానికి వెళ్ళగలిగిన క్షమాభిక్షను దుర్వినియోగo చేయవద్దని కార్మికులను అధికారులు హెచ్చరించారు. ఈ అవకాశాన్ని అదునుగా తీసుకుని, కార్మికులు ఉదేశపుర్వకంగానే పోలీసులు పట్టుకునే వరకు తప్పించుకుని తిరుగుతున్నారని, గత కొన్ని వారాలుగా బహ్రైన్ను విడిచివెళ్లడానికి లేదా పని అనుమతి పునరుద్ధరణకు వచ్చే విజ్ఞప్తుల సంఖ్య తగ్గటమే, వీరి ధోరణికి నిదర్శనమని రాయబార కార్యాలయ అధికారులు పెదవి విరుస్తున్నారు!
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









