క్షమాభిక్ష కాల వ్యవధిని దుర్వినియోగం చేసే ప్రవాసీలను హెచ్చరించిన బహ్రెయిన్ అధికారులు
- July 22, 2015
గడువు ముగిసిన ఆరు నెలల వరకు ఏ జరిమానా, శిక్ష లేకుండా స్వదేశానికి వెళ్ళగలిగిన క్షమాభిక్షను దుర్వినియోగo చేయవద్దని కార్మికులను అధికారులు హెచ్చరించారు. ఈ అవకాశాన్ని అదునుగా తీసుకుని, కార్మికులు ఉదేశపుర్వకంగానే పోలీసులు పట్టుకునే వరకు తప్పించుకుని తిరుగుతున్నారని, గత కొన్ని వారాలుగా బహ్రైన్ను విడిచివెళ్లడానికి లేదా పని అనుమతి పునరుద్ధరణకు వచ్చే విజ్ఞప్తుల సంఖ్య తగ్గటమే, వీరి ధోరణికి నిదర్శనమని రాయబార కార్యాలయ అధికారులు పెదవి విరుస్తున్నారు!
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







