యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- March 05, 2026
యూఏఈః యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల అత్యవసర సమావేశంలో ఆపరేషన్స్ రూమ్ అధికారులతో పాటు క్రైసిస్ మేనేజ్ మెంట్ అధికారులు పాల్గొన్నారు.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశానికి యూఏఈ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సెంట్రల్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ అబ్దులాజీజ్ అల్ అహ్మద్ ప్రాతినిధ్యం వహించారు.ప్రస్తుత పరిస్థితులు, వివిధ అత్యవసర సవాళ్లను పరిష్కరించడంలో ఉమ్మడి ప్రయత్నాలను సమీక్షించారు.
అలాగే, సభ్య దేశాలలో భద్రతా పరంగా చేపట్టాల్సిన ఉమ్మడి కార్యాచరణపై చర్చించారు. గల్ఫ్ అంతటా సంక్షోభం మరియు అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థల సంసిద్ధతను పెంచే లక్ష్యంతో పనిచేయాలని నిర్ణయించారు. అదే సమయంలో ఎదురవుతున్న అత్యవసర సవాళ్లను పరిష్కరించడానికి సమాచార షేరింగ్ కోసం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









