ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!
- March 06, 2026
రియాద్: అల్-ఖార్జ్ గవర్నరేట్ లో ఉన్న ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరం లక్ష్యంగా ఇరాన్ ప్రయోగించిన మూడు బాలిస్టిక్ క్షిపణులను సౌదీ అరేబియా వైమానిక రక్షణ దళాలు అడ్డుకుని ధ్వంసం చేశాయని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కి అల్-మాలికి తెలిపారు.
అలాగే, వాయు రక్షణ దళాలు రెండు డ్రోన్లను అడ్డుకుని ధ్వంసం చేశాయని అల్-మాలికి తెలిపారు. తూర్పు ప్రావిన్స్ మరియు అల్-ఖార్జ్ తూర్పున ఈ ఘటనలు చోటుచేసుకున్నాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం









