ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!
- March 06, 2026
రియాద్: అల్-ఖార్జ్ గవర్నరేట్ లో ఉన్న ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరం లక్ష్యంగా ఇరాన్ ప్రయోగించిన మూడు బాలిస్టిక్ క్షిపణులను సౌదీ అరేబియా వైమానిక రక్షణ దళాలు అడ్డుకుని ధ్వంసం చేశాయని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కి అల్-మాలికి తెలిపారు.
అలాగే, వాయు రక్షణ దళాలు రెండు డ్రోన్లను అడ్డుకుని ధ్వంసం చేశాయని అల్-మాలికి తెలిపారు. తూర్పు ప్రావిన్స్ మరియు అల్-ఖార్జ్ తూర్పున ఈ ఘటనలు చోటుచేసుకున్నాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









