మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- March 06, 2026
మనామా: ఇరాన్ దాడులలో బహ్రెయిన్ రాజధాని మనామా దద్దరిల్లింది. ఇరాన్ దాడుల్లో రెండు హోటళ్ళు మరియు ఒక నివాస భవనం దెబ్బతిన్నాయి. స్వల్పాం ఆస్తి నష్టం జరిగిందని, ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
అయితే అత్యవసర బృందాలు పరిస్థితిని చక్కదిద్దాయని, ప్రభావిత ప్రాంతాలలో వేగంగా స్పందించి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చాయని పేర్కొన్నారు. దాడుల్లో దెబ్బతిన్న భవనాల్లోని వారందరినీ సురక్షితంగా ఖాళీ చేయించామని తెలిపారు. సంబంధిత అధికారులు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని, పౌరులు, నివాసితుల భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు తీసుకున్నట్లు వెల్లడించారు.
అధికారిక సమాచారాన్ని మాత్రమే ఫాలో కావాలని సూచించారు. ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే సమీపంలోని పోలీసులు, ఇతర సంబంధిత అధికారులకు తెలియజేయాలని కోరారు.
తాజా వార్తలు
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం









