ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- March 06, 2026
దోహా: ఖతార్ లో సైనిక సంఘర్షణలకు సంబంధించిన ఆన్ లైన్ లో తప్పుదారి పట్టించే సమాచారం మరియు పుకార్లను వ్యాప్తి చేసేవారిపై కొరడా ఝులిపిస్తున్నారు. ఈ క్రమంలో వివిధ దేశాలకు చెందిన 194 మంది వ్యక్తులను ఖతార్ సైబర్ క్రైమ్స్ సెల్ అరెస్టు చేసిందని ఖతార్ అంతర్గత మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
వీడియో క్లిప్లను తీసి ప్రసారం చేయడం మరియు సంబంధిత అధికారులు జారీ చేసిన సూచనలకు విరుద్ధంగా ప్రజాభిప్రాయాన్ని రెచ్చగొట్టడానికి మరియు తప్పుదారి పట్టించే సమాచారం, పుకార్లను ప్రేరేపించేవిధంగా నిందితులు ప్రయత్నించారని వెల్లడించింది.
ప్రజాభిప్రాయాన్ని రెచ్చగొట్టే విధంగా లేదా వారిని తప్పుదారి పట్టించేలా కంటెంట్ లేదా విషయాలను ప్రచురించే ఉల్లంఘించేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అంతర్గత మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం









