డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్ ను సందర్శించిన డిప్యూటీ పీఎం..!!
- March 06, 2026
దోహా: ఖతార్ ఉప ప్రధాన మంత్రి మరియు రక్షణ వ్యవహారాల సహాయ మంత్రి షేక్ సౌద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ హసన్ అల్-థానీ డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్ ను సందర్శించారు.ఈ సందర్శంగా ఖతార్ ఎమిరి ఎయిర్ డిఫెన్స్ ఫోర్సెస్ కమాండర్ మేజర్ జనరల్ మహమ్మద్ ముబారక్ అల్-షహ్వానీ ఆయనకు స్వాగతం పలికి, డిఫెన్స్ సెంటర్ ప్రత్యేకతలను వివరించారు.
అనంతరం ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల సంసిద్ధత స్థాయిని సమీక్షించారు. దేశ గగనతలం మరియు ప్రాదేశిక జలాల భద్రత, రక్షణను పెంచడానికి తీసుకుంటున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయనతోపాటు ఖతార్ ఆర్ముడ్ ఫోర్సెస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ (పైలట్) జాసిమ్ బిన్ మొహమ్మద్ అల్-మన్నాయ్ ఉన్నారు.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









