డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్ ను సందర్శించిన డిప్యూటీ పీఎం..!!
- March 06, 2026
దోహా: ఖతార్ ఉప ప్రధాన మంత్రి మరియు రక్షణ వ్యవహారాల సహాయ మంత్రి షేక్ సౌద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ హసన్ అల్-థానీ డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్ ను సందర్శించారు.ఈ సందర్శంగా ఖతార్ ఎమిరి ఎయిర్ డిఫెన్స్ ఫోర్సెస్ కమాండర్ మేజర్ జనరల్ మహమ్మద్ ముబారక్ అల్-షహ్వానీ ఆయనకు స్వాగతం పలికి, డిఫెన్స్ సెంటర్ ప్రత్యేకతలను వివరించారు.
అనంతరం ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల సంసిద్ధత స్థాయిని సమీక్షించారు. దేశ గగనతలం మరియు ప్రాదేశిక జలాల భద్రత, రక్షణను పెంచడానికి తీసుకుంటున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయనతోపాటు ఖతార్ ఆర్ముడ్ ఫోర్సెస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ (పైలట్) జాసిమ్ బిన్ మొహమ్మద్ అల్-మన్నాయ్ ఉన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం









