డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్ ను సందర్శించిన డిప్యూటీ పీఎం..!!
- March 06, 2026
దోహా: ఖతార్ ఉప ప్రధాన మంత్రి మరియు రక్షణ వ్యవహారాల సహాయ మంత్రి షేక్ సౌద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ హసన్ అల్-థానీ డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్ ను సందర్శించారు.ఈ సందర్శంగా ఖతార్ ఎమిరి ఎయిర్ డిఫెన్స్ ఫోర్సెస్ కమాండర్ మేజర్ జనరల్ మహమ్మద్ ముబారక్ అల్-షహ్వానీ ఆయనకు స్వాగతం పలికి, డిఫెన్స్ సెంటర్ ప్రత్యేకతలను వివరించారు.
అనంతరం ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల సంసిద్ధత స్థాయిని సమీక్షించారు. దేశ గగనతలం మరియు ప్రాదేశిక జలాల భద్రత, రక్షణను పెంచడానికి తీసుకుంటున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయనతోపాటు ఖతార్ ఆర్ముడ్ ఫోర్సెస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ (పైలట్) జాసిమ్ బిన్ మొహమ్మద్ అల్-మన్నాయ్ ఉన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!









