డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్ ను సందర్శించిన డిప్యూటీ పీఎం..!!
- March 06, 2026
దోహా: ఖతార్ ఉప ప్రధాన మంత్రి మరియు రక్షణ వ్యవహారాల సహాయ మంత్రి షేక్ సౌద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ హసన్ అల్-థానీ డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్ ను సందర్శించారు.ఈ సందర్శంగా ఖతార్ ఎమిరి ఎయిర్ డిఫెన్స్ ఫోర్సెస్ కమాండర్ మేజర్ జనరల్ మహమ్మద్ ముబారక్ అల్-షహ్వానీ ఆయనకు స్వాగతం పలికి, డిఫెన్స్ సెంటర్ ప్రత్యేకతలను వివరించారు.
అనంతరం ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల సంసిద్ధత స్థాయిని సమీక్షించారు. దేశ గగనతలం మరియు ప్రాదేశిక జలాల భద్రత, రక్షణను పెంచడానికి తీసుకుంటున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయనతోపాటు ఖతార్ ఆర్ముడ్ ఫోర్సెస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ (పైలట్) జాసిమ్ బిన్ మొహమ్మద్ అల్-మన్నాయ్ ఉన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో వారం రోజుల్లో 25 వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- మస్కట్లో అల్ అమెరికాత్ ఓవర్పాస్ తాత్కాలికంగా మూసివేత..!!
- సోషల్ మీడియాలో పిల్లల ఫొటోల షేరింగ్ పై అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- అబుదాబి నుంచి భారత్ లోని నాలుగు కొత్త నగరాలకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్స్..!!
- అమ్మాన్లో అరబ్ దేశాల కీలక సమావేశం.. ఇజ్రాయెల్ చర్యలపై తీవ్ర ఆందోళన..!!
- సౌదీలో డొమెస్టిక్ వర్కర్ల బదిలీకి కొత్త సర్వీస్..!!
- హర్మూజ్ జలసంధిలో కొత్త వాణిజ్య మార్గంపై ఇరాన్, ఒమన్ మధ్య అంగీకారం
- పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆప్'కే స్వల్ప ఆధిక్యం: 'పీపుల్స్ పల్స్' మూడ్ సర్వే
- బహ్రెయిన్లో రాత్రి 9 గంటల తర్వాత నిర్మాణ పనులకు బ్రేక్..పెరుగుతున్న డిమాండ్లు..!!
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్







