ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- March 06, 2026
మస్కట్: ఇరాన్ మరియు జీసీసీ దేశాల్లో చిక్కుకుపోయిన తమ పౌరులు సురక్షితంగా ఒమన్ చేరారని ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. టెహ్రాన్ మరియు అంకారాలోని ఒమానీ రాయబార కార్యాలయాలతో పాటు, అజర్బైజాన్లోని సంబంధిత అధికారుల సంయుక్తంగా ఈ తరలింపు ఆపరేషన్ ను నిర్వహించారు.
గల్ఫ్ సహకార మండలి దేశాల నుండి ఒమానీ పౌరుల భూ సరిహద్దు క్రాసింగ్ల ద్వారా సురక్షితంగా ఒమన్కు చేరుకున్నారని పేర్కొన్నది. సంబంధిత అధికారులు మరియు విదేశాలలోని ఒమానీ రాయబార కార్యాలయాలతో మంత్రిత్వ శాఖ 24 గంటలపాటు సమన్వయంతో తరలింపు ఆపరేషన్ ను నిర్వహించారని తెలిపింది. ఈ ప్రక్రియ
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









