ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- March 06, 2026
మస్కట్: ఇరాన్ మరియు జీసీసీ దేశాల్లో చిక్కుకుపోయిన తమ పౌరులు సురక్షితంగా ఒమన్ చేరారని ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. టెహ్రాన్ మరియు అంకారాలోని ఒమానీ రాయబార కార్యాలయాలతో పాటు, అజర్బైజాన్లోని సంబంధిత అధికారుల సంయుక్తంగా ఈ తరలింపు ఆపరేషన్ ను నిర్వహించారు.
గల్ఫ్ సహకార మండలి దేశాల నుండి ఒమానీ పౌరుల భూ సరిహద్దు క్రాసింగ్ల ద్వారా సురక్షితంగా ఒమన్కు చేరుకున్నారని పేర్కొన్నది. సంబంధిత అధికారులు మరియు విదేశాలలోని ఒమానీ రాయబార కార్యాలయాలతో మంత్రిత్వ శాఖ 24 గంటలపాటు సమన్వయంతో తరలింపు ఆపరేషన్ ను నిర్వహించారని తెలిపింది. ఈ ప్రక్రియ
తాజా వార్తలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!









