ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- March 06, 2026
మస్కట్: ఇరాన్ మరియు జీసీసీ దేశాల్లో చిక్కుకుపోయిన తమ పౌరులు సురక్షితంగా ఒమన్ చేరారని ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. టెహ్రాన్ మరియు అంకారాలోని ఒమానీ రాయబార కార్యాలయాలతో పాటు, అజర్బైజాన్లోని సంబంధిత అధికారుల సంయుక్తంగా ఈ తరలింపు ఆపరేషన్ ను నిర్వహించారు.
గల్ఫ్ సహకార మండలి దేశాల నుండి ఒమానీ పౌరుల భూ సరిహద్దు క్రాసింగ్ల ద్వారా సురక్షితంగా ఒమన్కు చేరుకున్నారని పేర్కొన్నది. సంబంధిత అధికారులు మరియు విదేశాలలోని ఒమానీ రాయబార కార్యాలయాలతో మంత్రిత్వ శాఖ 24 గంటలపాటు సమన్వయంతో తరలింపు ఆపరేషన్ ను నిర్వహించారని తెలిపింది. ఈ ప్రక్రియ
తాజా వార్తలు
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం









