ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- March 06, 2026
మస్కట్: ఇరాన్ మరియు జీసీసీ దేశాల్లో చిక్కుకుపోయిన తమ పౌరులు సురక్షితంగా ఒమన్ చేరారని ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. టెహ్రాన్ మరియు అంకారాలోని ఒమానీ రాయబార కార్యాలయాలతో పాటు, అజర్బైజాన్లోని సంబంధిత అధికారుల సంయుక్తంగా ఈ తరలింపు ఆపరేషన్ ను నిర్వహించారు.
గల్ఫ్ సహకార మండలి దేశాల నుండి ఒమానీ పౌరుల భూ సరిహద్దు క్రాసింగ్ల ద్వారా సురక్షితంగా ఒమన్కు చేరుకున్నారని పేర్కొన్నది. సంబంధిత అధికారులు మరియు విదేశాలలోని ఒమానీ రాయబార కార్యాలయాలతో మంత్రిత్వ శాఖ 24 గంటలపాటు సమన్వయంతో తరలింపు ఆపరేషన్ ను నిర్వహించారని తెలిపింది. ఈ ప్రక్రియ
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







