నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- March 07, 2026
కువైట్: కువైట్ ప్రధానమంత్రి షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్-అహ్మద్ అల్-సబా..ఆ దేశ జాతీయ జల నియంత్రణ కేంద్రాన్ని తనిఖీ చేశారు. జల నెట్వర్క్ కార్యకలాపాలను సమీక్షించారు. ప్రధానమంత్రితో పాటు విద్యుత్ మరియు నీటి నెట్వర్క్ మంత్రి డాక్టర్ సబా అబ్దులాజీజ్ అల్-ముఖైజిమ్ మరియు మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ డాక్టర్ అదెల్ మొహమ్మద్ అల్-జమిల్ ఉన్నారు.
తన పర్యటనలో భాగంగా జల వ్యవస్థ పనితీరును నిశితంగా పరిశీలించారు. వాటర్ నెట్వర్క్ పనితీరును పరిశీలించారు.అత్యవసర పరిస్థితులకు సమర్థవంతంగా స్పందించడానికి సాంకేతిక బృందాల సంసిద్ధతను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వర్కింగ్ టీముల అంకితభావాన్ని, కృషిని ప్రశంసించారు.
దేశవ్యాప్తంగా అవసరమైన సేవలు మరియు మౌలిక సదుపాయాల స్థిరత్వాన్ని కొనసాగించడానికి నిరంతర అప్రమత్తత, సంసిద్ధత ప్రాముఖ్యతను ప్రధానమంత్రి తెలియజేశారు.
తాజా వార్తలు
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!







