సెక్యూరిటీ అలెర్ట్ ను ఎత్తేసిన యూఏఈ..!!
- March 08, 2026
యూఏఈ: గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు క్షమాపణలు చెప్పడంతోపాటు ఇక గల్ఫ్ దేశాలపై దాడులు చేయబోమని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో గల్ఫ్ దేశాల్లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో యూఏఈ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ గతంలో జారీ చేసిన భద్రతా హెచ్చరికను ఎత్తివేసింది. నివాసితులు పరిస్థితి "ప్రస్తుతం సురక్షితంగా" ఉందని హామీ ఇచ్చి సాధారణ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని సూచించింది.
అయితే, అధికారిక సూచనలను పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని మరియు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని నివాసితులను అధికార యంత్రాంగం కోరింది.
తాజా వార్తలు
- భారత జట్టు తదుపరి మ్యాచ్ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!









