బహ్రెయిన్ లో నీటి సరఫరా పై ప్రభావం చూపని ఇరాన్ దాడి..!!
- March 08, 2026
మనామా: బహ్రెయిన్ లో నీటి డీశాలినేషన్ ప్లాంట్లలో ఒకదానిపై ఇటీవల జరిగిన ఇరానియన్ దాడి నీటి సరఫరాను లేదా జాతీయ నీటి నెట్వర్క్ నిర్వహణను ప్రభావితం చేయలేదని బహ్రెయిన్ విద్యుత్ & నీటి అథారిటీ ధృవీకరించింది.
బహ్రెయిన్ అంతటా నివాసితులు మరియు వ్యాపారాలకు నిరంతరాయంగా నీటి సేవలను అందుతున్నాయని పేర్కొంది.అన్ని వ్యవస్థలు సాధారణంగా పనిచేస్తున్నాయని అధికారులు చెప్పారు. అత్యవసర సేవలకు ఎటువంటి అంతరాయం కలగకుండా దాడిని వెంటనే అంచనా వేసి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చినట్లు అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- IPL 2026: ముంబై పై పంజాబ్ ఘన విజయం
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో తొలి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ పూర్తి: షేక్ హందాన్ సమీక్ష
- మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ ట్విస్ట్: రమావత్ మధు అరెస్ట్!
- ఇజ్రాయెల్–లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం: ట్రంప్ ప్రకటన
- అమెరికా–ఇరాన్ రెండో దఫా చర్చలు
- ఎయిర్ న్యూజిలాండ్ వినూత్న నిర్ణయం
- గ్రేటర్ హైదరాబాద్లో సీట్ల జాతర
- పార్లమెంటులో కీలక బిల్లుల సందడి..
- డీలిమిటేషన్ పై ప్రధాని మోదీ భరోసా...
- ఢిల్లీ ఎయిర్పోర్ట్లో హైటెన్షన్..2 విమానాలు ఢీ!









