బహ్రెయిన్ లో నీటి సరఫరా పై ప్రభావం చూపని ఇరాన్ దాడి..!!
- March 08, 2026
మనామా: బహ్రెయిన్ లో నీటి డీశాలినేషన్ ప్లాంట్లలో ఒకదానిపై ఇటీవల జరిగిన ఇరానియన్ దాడి నీటి సరఫరాను లేదా జాతీయ నీటి నెట్వర్క్ నిర్వహణను ప్రభావితం చేయలేదని బహ్రెయిన్ విద్యుత్ & నీటి అథారిటీ ధృవీకరించింది.
బహ్రెయిన్ అంతటా నివాసితులు మరియు వ్యాపారాలకు నిరంతరాయంగా నీటి సేవలను అందుతున్నాయని పేర్కొంది.అన్ని వ్యవస్థలు సాధారణంగా పనిచేస్తున్నాయని అధికారులు చెప్పారు. అత్యవసర సేవలకు ఎటువంటి అంతరాయం కలగకుండా దాడిని వెంటనే అంచనా వేసి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చినట్లు అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!









