బహ్రెయిన్ లో నీటి సరఫరా పై ప్రభావం చూపని ఇరాన్ దాడి..!!
- March 08, 2026
మనామా: బహ్రెయిన్ లో నీటి డీశాలినేషన్ ప్లాంట్లలో ఒకదానిపై ఇటీవల జరిగిన ఇరానియన్ దాడి నీటి సరఫరాను లేదా జాతీయ నీటి నెట్వర్క్ నిర్వహణను ప్రభావితం చేయలేదని బహ్రెయిన్ విద్యుత్ & నీటి అథారిటీ ధృవీకరించింది.
బహ్రెయిన్ అంతటా నివాసితులు మరియు వ్యాపారాలకు నిరంతరాయంగా నీటి సేవలను అందుతున్నాయని పేర్కొంది.అన్ని వ్యవస్థలు సాధారణంగా పనిచేస్తున్నాయని అధికారులు చెప్పారు. అత్యవసర సేవలకు ఎటువంటి అంతరాయం కలగకుండా దాడిని వెంటనే అంచనా వేసి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చినట్లు అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ పోలీసులకు ప్రథమ స్థానం
- ఏపీ కేబినెట్లో 34 కీలక అంశాలకు ఆమోదం..
- ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు రూ.557కోట్లు !!
- హైదరాబాద్లో నో టాలరెన్స్ జోన్ల ఏర్పాటు
- దుబాయ్ కస్టమ్స్ కీలక నిర్ణయం..Dh1,000 వరకు దిగుమతి వస్తువులకు కస్టమ్స్ సుంకం మినహాయింపు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!







