డ్రగ్స్ స్మగ్లింగ్ ను అడ్డుకున్న కోస్ట్ గార్డ్..!!
- March 09, 2026
మస్కట్: ధోఫర్ గవర్నరేట్ పోలీసుల నేతృత్వంలోని కోస్ట్ గార్డ్ పోలీసులు భారీ డ్రగ్ స్మిగ్లింగ్ ను అడ్డుకున్నారు.
మిర్బాట్ విలాయత్లో స్మగ్లర్లు పడవలతో ఒమానీ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుండగా ఐదుగురు యెమెన్ జాతీయులను అదుపులోకి తీసుకున్నారు. వారి పడవను సీజ్ చేశారు.
అనుమానితుల వద్ద నుంచి భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!
- విదేశాలలో చిక్కుకున్న ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!!
- ఆ రెండు కేసుల్లోనే అబార్షన్..షురా కౌన్సిల్ ఆమోదం..!!
- 80 అదనపు విమానాలు..97వేల మందికి లబ్ధి..!!









