ఓటీటీకి వచ్చేసిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘కపుల్ ఫ్రెండ్లీ’..
- March 13, 2026
టాలీవుడ్ యంగ్ హీరో శోభన్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన సరికొత్త చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’. రోమాంటిక్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాను కొత్త దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ తెరకెక్కించాడు.టీజర్, ట్రైలర్ తో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఇక తాజాగా థియేట్రీకల్ రన్ ముగించుకున్న ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేశారు మేకర్స్. కపుల్ ఫ్రెండ్లీ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలోనే మార్చి 13 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్నారు. సడన్ గా ఈ సినిమా ఓటీటీకి రావడంతో ఆడియన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓటీటీలో కపుల్ ఫ్రెండ్లీ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది.సినిమా టికెట్లు
తాజా వార్తలు
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన
- పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్..ఇక నుంచి ఈ లావాదేవీలకు తప్పనిసరి
- ఫేక్ కన్జూమర్ ప్రొటెక్షన్ వెబ్సైట్ల పై అబుదాబి పోలీసులు హెచ్చరిక..!!
- ప్రభుత్వ స్టాంపులు ఫోర్జరీ.. ఐదుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్..!!
- ఏప్రిల్లో బహ్రెయిన్ ఆపరేషన్స్ రూమ్ కు 1,606 కాల్స్..!!
- 7 రోజుల్లో 7,989 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- జూన్ 13 యూఏఈ లాటరీ డ్రా.. విజేత నంబర్లు ఇవే..!!









