సయ్యద్ ఫహద్ మరణం పై పలు దేశాలు సంతాపం..!!
- March 14, 2026
మస్కట్: దివంగత సయ్యద్ ఫహద్ బిన్ మహమూద్ అల్ సయీద్ మరణం పట్ల, సోదర మరియు మిత్ర దేశాలకు చెందిన రాజులు, నాయకులు, యువరాజులు మరియు ఉన్నతాధికారులు సంతాపం ప్రకటించారు.
కింగ్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ పలు సంతాప సందేశాలను స్వీకరించారు. తమ సందేశాల ద్వారా, వారు మహారాజుకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి ఆత్మకు స్వర్గంలో శాంతి చేకూరాలని ప్రార్థించారు. అలాగే మహారాజుకు, రాజ కుటుంబానికి మరియు ఒమన్ ప్రజలకు ఈ తీరని లోటును భరించే మనోధైర్యాన్ని ప్రసాదించాలని వారు ప్రార్థించారు.
తాజా వార్తలు
- ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగులకు శుభవార్త..
- ఆహార భద్రతా వ్యవస్థను సమీక్షించిన మినిస్టర్ టీమ్..!!
- అల్ సహ్లా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రవాసులు మృతి..!!
- ఫేక్ బ్రాండెడ్ గూడ్స్..మనీలాండరింగ్.. Dh1-మిలియన్ ఫైన్, ఏడాది జైలు..!!
- భద్రతా పరమైన సంఘటనల వీడియోలు తీయవద్దు..!!
- సయ్యద్ ఫహద్ మరణం పై పలు దేశాలు సంతాపం..!!
- మదీనాలో చిన్నారిని చంపిన ఫిలిప్పీన్స్ వర్కర్ అరెస్ట్..!!
- 45 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు









