సుల్తాన్ తో ఈజిప్టు విదేశాంగ మంత్రి భేటీ..!!
- March 16, 2026
మస్కట్: అల్ బరకా ప్యాలెస్లో హీజ్ మెజెస్టీ సుల్తాన్ హైతం బిన్ తారిక్ తో ఈజిప్టు విదేశాంగ, అంతర్జాతీయ సహకార వ్యవహారాల మంత్రి డాక్టర్ బదర్ అబ్దేల్ ఆతికి సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా, ఈ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై చర్చించారు. ప్రశాంతతను పునరుద్ధరించడానికి మరియు ఘర్షణలకు ముగింపు పలకడానికి ప్రాంతీయ, అంతర్జాతీయ ప్రయత్నాలను ఏకీకృతం చేయాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు.
ప్రపంచ వేదికలపై భద్రత, స్థిరత్వాల సాధనకు కృషి చేయాలని ఇరువురు నిర్ణయించారని హీజ్ మెజెస్టీ సుల్తాన్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది.
తాజా వార్తలు
- దుబాయ్ కస్టమ్స్ అప్రమత్తత.. బ్యాగ్ ఫ్రేమ్లో దాచిన 460 గ్రాముల బంగారం స్వాధీనం
- వారణాసి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
- సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ పోలీసులకు ప్రథమ స్థానం
- ఏపీ కేబినెట్లో 34 కీలక అంశాలకు ఆమోదం..
- ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు రూ.557కోట్లు !!
- హైదరాబాద్లో నో టాలరెన్స్ జోన్ల ఏర్పాటు
- దుబాయ్ కస్టమ్స్ కీలక నిర్ణయం..Dh1,000 వరకు దిగుమతి వస్తువులకు కస్టమ్స్ సుంకం మినహాయింపు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!







