సుల్తాన్ తో ఈజిప్టు విదేశాంగ మంత్రి భేటీ..!!
- March 16, 2026
మస్కట్: అల్ బరకా ప్యాలెస్లో హీజ్ మెజెస్టీ సుల్తాన్ హైతం బిన్ తారిక్ తో ఈజిప్టు విదేశాంగ, అంతర్జాతీయ సహకార వ్యవహారాల మంత్రి డాక్టర్ బదర్ అబ్దేల్ ఆతికి సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా, ఈ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై చర్చించారు. ప్రశాంతతను పునరుద్ధరించడానికి మరియు ఘర్షణలకు ముగింపు పలకడానికి ప్రాంతీయ, అంతర్జాతీయ ప్రయత్నాలను ఏకీకృతం చేయాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు.
ప్రపంచ వేదికలపై భద్రత, స్థిరత్వాల సాధనకు కృషి చేయాలని ఇరువురు నిర్ణయించారని హీజ్ మెజెస్టీ సుల్తాన్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది.
తాజా వార్తలు
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం
- కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్
- యూఏఈలో పాఠశాలలకు 9 రోజుల ఈద్ అల్ అధా సెలవులు
- కార్మికులకు సీఎం రేవంత్ మేడే శుభాకాంక్షలు
- 2027 మార్చి 31 నాటికి తెలంగాణ నుంచి 1,000 వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యం
- IPL 2026: బెంగళూరు పై గుజరాత్ ఘనవిజయం!
- మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్
- గల్ఫ్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్









