సుల్తాన్ తో ఈజిప్టు విదేశాంగ మంత్రి భేటీ..!!
- March 16, 2026
మస్కట్: అల్ బరకా ప్యాలెస్లో హీజ్ మెజెస్టీ సుల్తాన్ హైతం బిన్ తారిక్ తో ఈజిప్టు విదేశాంగ, అంతర్జాతీయ సహకార వ్యవహారాల మంత్రి డాక్టర్ బదర్ అబ్దేల్ ఆతికి సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా, ఈ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై చర్చించారు. ప్రశాంతతను పునరుద్ధరించడానికి మరియు ఘర్షణలకు ముగింపు పలకడానికి ప్రాంతీయ, అంతర్జాతీయ ప్రయత్నాలను ఏకీకృతం చేయాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు.
ప్రపంచ వేదికలపై భద్రత, స్థిరత్వాల సాధనకు కృషి చేయాలని ఇరువురు నిర్ణయించారని హీజ్ మెజెస్టీ సుల్తాన్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది.
తాజా వార్తలు
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు
- 14 లక్షల మంది రైతులకు రూ.75,000 రుణమాఫీ!
- అపోలో హెల్త్టెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్పర్సన్గా శోభన కామినేని
- ఖతార్ లో రెండవ సెమిస్టర్ ఫలితాలు విడుదల..!!
- దుబాయ్ లో క్రికెట్ ఆడుతూ కర్ణాటక వాసి మృతి..ఘనంగా నివాళులు..!!









