సుల్తాన్ తో ఈజిప్టు విదేశాంగ మంత్రి భేటీ..!!
- March 16, 2026
మస్కట్: అల్ బరకా ప్యాలెస్లో హీజ్ మెజెస్టీ సుల్తాన్ హైతం బిన్ తారిక్ తో ఈజిప్టు విదేశాంగ, అంతర్జాతీయ సహకార వ్యవహారాల మంత్రి డాక్టర్ బదర్ అబ్దేల్ ఆతికి సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా, ఈ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై చర్చించారు. ప్రశాంతతను పునరుద్ధరించడానికి మరియు ఘర్షణలకు ముగింపు పలకడానికి ప్రాంతీయ, అంతర్జాతీయ ప్రయత్నాలను ఏకీకృతం చేయాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు.
ప్రపంచ వేదికలపై భద్రత, స్థిరత్వాల సాధనకు కృషి చేయాలని ఇరువురు నిర్ణయించారని హీజ్ మెజెస్టీ సుల్తాన్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది.
తాజా వార్తలు
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!
- ఆసియా దేశాల రాయబారులతో సౌదీ అరేబియా చర్చలు..!!
- సుల్తాన్ తో ఈజిప్టు విదేశాంగ మంత్రి భేటీ..!!
- ‘ఈదియా’ కోసం 10 ATMలు ఏర్పాటు: అవెన్యూస్
- నిరంతర తనిఖీలతో పటిష్ఠంగా ఖతార్ మార్కెట్..!!
- బహ్రెయిన్ లో 45 మంది డ్రైవర్ల పై చట్టపరమైన చర్యలు..!!
- తాత్కాలిక సస్పెన్షన్ తర్వాత ఫ్లైట్స్ క్రమంగా పునఃప్రారంభం..!!









