కుప్పకూలిన ఆర్చ్...నలుగురు మృతి
- August 02, 2016
నగరంలోని నిర్మాణంలో ఉన్న ఆర్చ్ కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందగా పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం కూకట్పల్లి దగ్గరలోని వసంతనగర్లో జరిగింది. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా అందులో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన జనార్థన్, ధర్మారావు, నాగభూషణంగా గుర్తించారు. మరొకరు బీహార్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సహాయ కార్యక్రమాలు చేపట్టారు. దీనికి బాధ్యులైనవారిని అరెస్టు చేస్తామని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తిరుపతి: నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఖతార్ లాజిస్టిక్స్ రంగంలో గణనీయమైన వృద్ధి..!!
- అరబ్ దేశాలలో రైస్ వినియోగంలో అట్టడుగు స్థానంలో బహ్రెయిన్..!!
- 2025లో కువైట్ క్యాబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు..!!
- సౌదీ అరేబియాలో నమోదైన అత్యల్ప వింటర్ ఉష్ణోగ్రతలు..!!
- షార్జాలో గుండెపోటుతో 17 ఏళ్ల ఇండియన్ విద్యార్థిని మృతి..!!
- ఒమన్లో విధ్వంసం, ఆస్తి నష్టం కేసులో కార్మికులు అరెస్ట్..!!
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!







