కుప్పకూలిన ఆర్చ్...నలుగురు మృతి
- August 02, 2016
నగరంలోని నిర్మాణంలో ఉన్న ఆర్చ్ కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందగా పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం కూకట్పల్లి దగ్గరలోని వసంతనగర్లో జరిగింది. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా అందులో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన జనార్థన్, ధర్మారావు, నాగభూషణంగా గుర్తించారు. మరొకరు బీహార్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సహాయ కార్యక్రమాలు చేపట్టారు. దీనికి బాధ్యులైనవారిని అరెస్టు చేస్తామని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









