యుద్ధం ముగిసేందుకు అమెరికా మిత్రదేశాలు సహాయపడాలి: సయ్యద్ బదర్
- March 21, 2026
మస్కట్: మిడిలిస్టులో ప్రస్తుత యుద్ధం ముగిసేందుకు ఒక మార్గం ఇంకా ఉందని ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైదీ అన్నారు. ఈ చట్టవిరుద్ధమైన యుద్ధం నుండి బయటపడటానికి అమెరికా మిత్రదేశాలు సహాయపడాలని ఆయన కోరారు.
కువైట్ 'ది ఎకనామిస్ట్' కోసం ఆయన రాసిన వ్యాసంలో ఈ మేరకు వెల్లడించారు.
ప్రస్తుత యుద్ధ పరిష్కారాల గురించిన జరుగుతున్న చర్చకు తన వ్యాసం దోహదపడాలని కోరుకుంటున్నట్లు ఆయన X సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వివరించారు.
"శాంతి సాధనలో భాగంగా మన మనసులోని మాటను అందరితో చెప్పేలా ఒమన్ నిర్మాణాత్మక తటస్థ వైఖరి మనల్ని ప్రేరేపిస్తుంది." అని ఆయన తన పోస్టులో తెలిపారు.
తాజా వార్తలు
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!







