యుద్ధం ముగిసేందుకు అమెరికా మిత్రదేశాలు సహాయపడాలి: సయ్యద్ బదర్
- March 21, 2026
మస్కట్: మిడిలిస్టులో ప్రస్తుత యుద్ధం ముగిసేందుకు ఒక మార్గం ఇంకా ఉందని ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైదీ అన్నారు. ఈ చట్టవిరుద్ధమైన యుద్ధం నుండి బయటపడటానికి అమెరికా మిత్రదేశాలు సహాయపడాలని ఆయన కోరారు.
కువైట్ 'ది ఎకనామిస్ట్' కోసం ఆయన రాసిన వ్యాసంలో ఈ మేరకు వెల్లడించారు.
ప్రస్తుత యుద్ధ పరిష్కారాల గురించిన జరుగుతున్న చర్చకు తన వ్యాసం దోహదపడాలని కోరుకుంటున్నట్లు ఆయన X సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వివరించారు.
"శాంతి సాధనలో భాగంగా మన మనసులోని మాటను అందరితో చెప్పేలా ఒమన్ నిర్మాణాత్మక తటస్థ వైఖరి మనల్ని ప్రేరేపిస్తుంది." అని ఆయన తన పోస్టులో తెలిపారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2ని ఆమోదించండి అంటూ కేంద్ర మంత్రిని కోరిన సీఎం రేవంత్
- పంజాబ్ పై హైదరాబాద్ ఘన విజయం !!
- చివరి నిమిషంలో విజయ్ ప్రమాణ స్వీకారం రద్దు!
- RB చౌదరికి నివాళ్లు అర్పించిన TVK విజయ్
- టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో ముఖ్య నిర్ణయాలు
- శ్రీసిటీలో క్యారియర్ ఏసీ పరిశ్రమకు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్
- విజయ్కు షాక్ ఇచ్చిన వామపక్ష పార్టీల నిర్ణయం
- ఉప్పల్ స్టేడియం ఐపీఎల్ రూల్స్..
- నార్త్ అల్ బటిన్హాలో టొబాకో తయారీ యూనిట్ సీజ్..!!
- కార్మికుల హక్కులు, సంస్కరణలపై ఫస్ట్ జాయింట్ మీటింగ్..!!









