యుద్ధం ముగిసేందుకు అమెరికా మిత్రదేశాలు సహాయపడాలి: సయ్యద్ బదర్
- March 21, 2026
మస్కట్: మిడిలిస్టులో ప్రస్తుత యుద్ధం ముగిసేందుకు ఒక మార్గం ఇంకా ఉందని ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైదీ అన్నారు. ఈ చట్టవిరుద్ధమైన యుద్ధం నుండి బయటపడటానికి అమెరికా మిత్రదేశాలు సహాయపడాలని ఆయన కోరారు.
కువైట్ 'ది ఎకనామిస్ట్' కోసం ఆయన రాసిన వ్యాసంలో ఈ మేరకు వెల్లడించారు.
ప్రస్తుత యుద్ధ పరిష్కారాల గురించిన జరుగుతున్న చర్చకు తన వ్యాసం దోహదపడాలని కోరుకుంటున్నట్లు ఆయన X సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వివరించారు.
"శాంతి సాధనలో భాగంగా మన మనసులోని మాటను అందరితో చెప్పేలా ఒమన్ నిర్మాణాత్మక తటస్థ వైఖరి మనల్ని ప్రేరేపిస్తుంది." అని ఆయన తన పోస్టులో తెలిపారు.
తాజా వార్తలు
- 1601 సిరీస్ నంబర్లను అందుబాటులోకి తెచ్చిన TRAI..!
- దశాబ్దాల సమస్యకు పరిష్కారం..830 కుటుంబాలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్
- పెద్ది కుటుంబానికి కేసీఆర్ భరోసా!
- గ్లోబల్ విలేజ్ సీజన్–31.. F&B వ్యాపారాలకు రిజిస్ట్రేషన్ ప్రారంభం
- ఇక పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేదు.. డిజిటల్గా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్
- విదేశీ నగరంలో షేక్ మహ్మద్ను కలిసిన అనుభవం..కొడుకు వేసవి జ్ఞాపకాన్ని పంచుకున్న UAE అధికారి
- ఎంపీ బాలశౌరి ప్రశ్నకు కేంద్రం సమాధానం
- మలేషియాలో ఘనంగా MYTA బోనాలు 2026 వేడుకలు
- ఒమన్లో మృతి చెందిన తెలంగాణ గల్ఫ్ కార్మికుడి మృతదేహం స్వదేశానికి తరలింపు
- లొంగిపోయిన మావోయిస్టులకు అండగా ఉంటాం: డీజీపీ సీవీ ఆనంద్







