ప్రైవేట్ రంగానికి సాధారణ పనివేళలు పునరుద్ధరణ..!!
- March 24, 2026
దోహా: ఖతార్ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) సమన్వయంతో కార్మిక మంత్రిత్వ శాఖ (MOL) ప్రైవేట్ రంగ సంస్థలన్నింటిలోనూ సాధారణ పని విధానాలను పునరుద్ధరించినట్లు ప్రకటించింది.
ప్రైవేట్ రంగ సంస్థలన్నింటిలోనూ 'రిమోట్ వర్క్' ను అవలంబించాలంటూ గతంలో చేసిన సిఫార్సును ఉపసంహరించుకుంటున్నట్లు ఈ రెండు మంత్రిత్వ శాఖలు ప్రకటించాయి.
పని ప్రదేశాలలో కార్యకలాపాల పునరుద్ధరణకు సంబంధించి మంత్రివర్గం జారీ చేసిన ఆదేశాల అమలులో భాగంగా, వ్యాపార కార్యకలాపాలు సమర్థవంతంగా మరియు క్రమబద్ధంగా కొనసాగేలా చూడటమే ఈ నిర్ణయ ప్రధాన ఉద్దేశమని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







