ప్రైవేట్ రంగానికి సాధారణ పనివేళలు పునరుద్ధరణ..!!
- March 24, 2026
దోహా: ఖతార్ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) సమన్వయంతో కార్మిక మంత్రిత్వ శాఖ (MOL) ప్రైవేట్ రంగ సంస్థలన్నింటిలోనూ సాధారణ పని విధానాలను పునరుద్ధరించినట్లు ప్రకటించింది.
ప్రైవేట్ రంగ సంస్థలన్నింటిలోనూ 'రిమోట్ వర్క్' ను అవలంబించాలంటూ గతంలో చేసిన సిఫార్సును ఉపసంహరించుకుంటున్నట్లు ఈ రెండు మంత్రిత్వ శాఖలు ప్రకటించాయి.
పని ప్రదేశాలలో కార్యకలాపాల పునరుద్ధరణకు సంబంధించి మంత్రివర్గం జారీ చేసిన ఆదేశాల అమలులో భాగంగా, వ్యాపార కార్యకలాపాలు సమర్థవంతంగా మరియు క్రమబద్ధంగా కొనసాగేలా చూడటమే ఈ నిర్ణయ ప్రధాన ఉద్దేశమని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- నువైసీబ్ బార్డర్ నుంచి కువైట్ ఎయిర్వేస్కు ఫాస్ట్-ట్రాక్ రూట్..!!
- 30 రోజుల పాటు మారిటైమ్ లైసెన్సులను రద్దు చేసిన సౌదీ..!!
- ఒమన్ను ముంచెత్తిన వర్షాలు..ఆరుగురి మృతి..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్..ఉచిత ప్రవేశం పునఃప్రారంభం..!!
- ప్రైవేట్ రంగానికి సాధారణ పనివేళలు పునరుద్ధరణ..!!
- వ్యాట్ ఎగవేత..వ్యాపారవేత్తకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- క్యాండిడేట్స్ టోర్నీ నుంచి తప్పుకున్న కోనేరు హంపి
- ఘోర విమాన ప్రమాదం..110 మంది సైనికులతో వెళ్తుండగా ఘటన..
- మచిలీపట్నం రైల్వే స్టేషన్లో రెండు లిఫ్ట్లు–త్వరలో పూర్తి
- ఆర్బీఐ ఎంపీసీ షెడ్యూల్ విడుదల









