ప్రైవేట్ రంగానికి సాధారణ పనివేళలు పునరుద్ధరణ..!!
- March 24, 2026
దోహా: ఖతార్ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) సమన్వయంతో కార్మిక మంత్రిత్వ శాఖ (MOL) ప్రైవేట్ రంగ సంస్థలన్నింటిలోనూ సాధారణ పని విధానాలను పునరుద్ధరించినట్లు ప్రకటించింది.
ప్రైవేట్ రంగ సంస్థలన్నింటిలోనూ 'రిమోట్ వర్క్' ను అవలంబించాలంటూ గతంలో చేసిన సిఫార్సును ఉపసంహరించుకుంటున్నట్లు ఈ రెండు మంత్రిత్వ శాఖలు ప్రకటించాయి.
పని ప్రదేశాలలో కార్యకలాపాల పునరుద్ధరణకు సంబంధించి మంత్రివర్గం జారీ చేసిన ఆదేశాల అమలులో భాగంగా, వ్యాపార కార్యకలాపాలు సమర్థవంతంగా మరియు క్రమబద్ధంగా కొనసాగేలా చూడటమే ఈ నిర్ణయ ప్రధాన ఉద్దేశమని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







