ప్రైవేట్ రంగానికి సాధారణ పనివేళలు పునరుద్ధరణ..!!
- March 24, 2026
దోహా: ఖతార్ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) సమన్వయంతో కార్మిక మంత్రిత్వ శాఖ (MOL) ప్రైవేట్ రంగ సంస్థలన్నింటిలోనూ సాధారణ పని విధానాలను పునరుద్ధరించినట్లు ప్రకటించింది.
ప్రైవేట్ రంగ సంస్థలన్నింటిలోనూ 'రిమోట్ వర్క్' ను అవలంబించాలంటూ గతంలో చేసిన సిఫార్సును ఉపసంహరించుకుంటున్నట్లు ఈ రెండు మంత్రిత్వ శాఖలు ప్రకటించాయి.
పని ప్రదేశాలలో కార్యకలాపాల పునరుద్ధరణకు సంబంధించి మంత్రివర్గం జారీ చేసిన ఆదేశాల అమలులో భాగంగా, వ్యాపార కార్యకలాపాలు సమర్థవంతంగా మరియు క్రమబద్ధంగా కొనసాగేలా చూడటమే ఈ నిర్ణయ ప్రధాన ఉద్దేశమని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- IPL 2026: రాజస్థాన్ పై గుజరాత్ ఘన విజయం
- అమెరికాకు టెన్షన్ పెడుతున్న ఇరాన్ ‘దోమల దండు’ వ్యూహం
- రేపు హైదరాబాద్కు ప్రధాని మోదీ..
- రోబోటిక్ హిప్ రీప్లేస్మెంట్పై హైదరాబాద్లో జాతీయ సదస్సు
- ఇరాన్ రివల్యూషనరీ గార్డ్తో సంబంధాలున్న గుంపు అరెస్ట్
- సైబర్ కేసుల దర్యాప్తులో బ్యాంకుల సహకారం ముఖ్యం: సైబరాబాద్ సీపీ
- 4 కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి..
- ప్రధాని మోదీ సభకు హైదరాబాద్లో భారీ భద్రతా ఏర్పాట్లు: సీపీ సుమతి
- తెలంగాణ ఉద్యమ సమయంలో ఐటీ కారిడార్ అంతరాయం లేకుండా కొనసాగింది
- భారత రక్షణ దళాల పగ్గాలు కొత్త చేతుల్లోకి: కీలక మార్పుల విశ్లేషణ









