గోదావరికి వరద పోటేత్తింది..
- August 03, 2016
ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరికి వరద పోటేత్తింది. బుధవారం రాత్రి 7 గంటలకు భద్రాచలం వద్ద నీటిమట్టం 27.6 అడుగుల మేర ఉండగా.. గురువారం ఉదయం 8 గంటలకు 32 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా నదిలో సాయంత్రం వరకు వరద ఉద్ధృతి కొనసాగుతుందని కేంద్ర జలసంఘం అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి అంత్య పుష్కరాలకు ఇబ్బంది లేకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన







