వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసిన ప్రభుత్వం
- April 10, 2026
హైదరాబాద్: తెలంగాణలో వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. ఇకపై 'వాహన్' పోర్టల్ ద్వారా వాహనం కొనుగోలు చేసిన డీలర్ వద్దే రిజిస్ట్రేషన్ పూర్తి చేసే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.ఈ క్రమంలో సుమారు 1,000 మంది డీలర్లకు శిక్షణ అందించారు. ఇప్పటికే 671 మంది డీలర్లు రిజిస్ట్రేషన్కు అనుమతి పొందగా, దాదాపు 33,000 తాత్కాలిక రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు జారీ అయ్యాయి. శనివారం నుంచి శాశ్వత రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల జారీ కూడా ప్రారంభం కానుంది. దీంతో వాహనదారులు ఇక ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సౌకర్యవంతంగా సేవలు పొందగలరు.
తాజా వార్తలు
- హర్మూజ్ పై మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన
- యూఏఈ–భారత్ స్నేహాన్ని ప్రతిబింబిస్తూ విద్యార్థుల ప్రదర్శన
- క్యాన్సర్ను జయించి..మారథాన్ రన్నర్గా నిలిచిన 40 ఏళ్ల మహిళ
- ప్రతి నేతన్నకు ఉచిత విద్యుత్: మంత్రి సవిత
- బిగ్ అలర్ట్..10 రోజులపాటు తీవ్ర వడగాలులు
- వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసిన ప్రభుత్వం
- సెంట్రల్ మార్కెట్ లో రైడ్స్..మూడు కేసులు నమోదు..!!
- 'లుక్స్ మాక్సింగ్' ప్రయత్నించారా? సోషల్ మీడియా ట్రెండ్ పై హెచ్చరిస్తున్న డాక్టర్లు..!!
- బహ్రెయిన్ లో ఫుడ్ స్కామ్.. నిందితులకు జైలుశిక్ష, ఫైన్, బహిష్కరణ..!!
- సౌదీలో రోజుకు సుమారు 700,000 బ్యారెళ్ల ఉత్పత్తి నష్టం..!!









