ఢిల్లీ ఎయిర్పోర్ట్లో హైటెన్షన్..2 విమానాలు ఢీ!
- April 16, 2026
న్యూ ఢిల్లీ: ఢిల్లీ విమానాశ్రయంలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. రన్వేపై ఉన్న ఆకాశ ఎయిర్లైన్స్, స్పైస్జెట్ విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు విమానాలకు స్వల్పంగా నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం జరిగిన తీరు పై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. విమానాశ్రయ కార్యకలాపాలకు దీనివల్ల అంతరాయం కలిగిందా? విమానాల్లో ప్రయాణికుల పరిస్థితి ఏంటి? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. అధికారులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్, ఒమన్ మధ్య బలపడుతున్న స్నేహబంధం..
- మలేషియా ఎయిర్లైన్స్ విమానానికి తప్పిన ప్రమాదం
- ‘దుబాయ్-ఇట్ అవార్డు’కు ఆగస్టు 10 నుంచి నామినేషన్లు
- బ్రహ్మోస్కు భారీ డిమాండ్..
- వరంగల్లో పోలీసు అమరవీరుల కుటుంబాలతో డీజీపీ సీవీ ఆనంద్ భేటీ
- పిల్లల స్క్రీన్ టైమ్పై జాగ్రత్త.. నిద్ర, ఆరోగ్యంపై ప్రభావం..!!
- సౌదీపై హౌతీ దాడులను ఖండించిన యూఎన్ఎస్సీ.. బహ్రెయిన్ స్వాగతం..!!
- దుబాయ్లో నాన్ ముస్లిం ప్రవాసుల వివాహం.. అర్హతలు, ప్రక్రియ..!!
- ఒమన్లో పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు, వడగళ్లకు అవకాశం.. 47 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







