ఢిల్లీ ఎయిర్పోర్ట్లో హైటెన్షన్..2 విమానాలు ఢీ!
- April 16, 2026
న్యూ ఢిల్లీ: ఢిల్లీ విమానాశ్రయంలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. రన్వేపై ఉన్న ఆకాశ ఎయిర్లైన్స్, స్పైస్జెట్ విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు విమానాలకు స్వల్పంగా నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం జరిగిన తీరు పై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. విమానాశ్రయ కార్యకలాపాలకు దీనివల్ల అంతరాయం కలిగిందా? విమానాల్లో ప్రయాణికుల పరిస్థితి ఏంటి? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. అధికారులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







