ఢిల్లీ ఎయిర్పోర్ట్లో హైటెన్షన్..2 విమానాలు ఢీ!
- April 16, 2026
న్యూ ఢిల్లీ: ఢిల్లీ విమానాశ్రయంలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. రన్వేపై ఉన్న ఆకాశ ఎయిర్లైన్స్, స్పైస్జెట్ విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు విమానాలకు స్వల్పంగా నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం జరిగిన తీరు పై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. విమానాశ్రయ కార్యకలాపాలకు దీనివల్ల అంతరాయం కలిగిందా? విమానాల్లో ప్రయాణికుల పరిస్థితి ఏంటి? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. అధికారులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
తాజా వార్తలు
- ఎయిర్ న్యూజిలాండ్ వినూత్న నిర్ణయం
- గ్రేటర్ హైదరాబాద్లో సీట్ల జాతర
- పార్లమెంటులో కీలక బిల్లుల సందడి..
- డీలిమిటేషన్ పై ప్రధాని మోదీ భరోసా...
- ఢిల్లీ ఎయిర్పోర్ట్లో హైటెన్షన్..2 విమానాలు ఢీ!
- Dh100 మిలియన్ ఫండ్.. నాన్ ప్రాఫిట్ సెక్టర్ కు బూస్ట్..!!
- యూఏఈలో స్కూల్ బస్సు సర్వీసులు వాయిదా..!!
- ఖతార్ బ్యాంకుల మొత్తం ఆస్తులు QR 2.173 ట్రిలియన్లు..!!
- బహ్రెయిన్ లో 473,323మంది ప్రవాసులకు బీమా కవరేజీ..!!
- ఐదేళ్లలో 3,795 మంది కువైటీయేతర టీచర్ల తొలగింపు..!!









