దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- April 18, 2026
దోహా: అంటాల్యా దౌత్య ఫోరం (Antalya Diplomacy Forum) లో ఎమీర్ పాల్గొని ప్రసంగించారు. దౌత్య సంబంధాలను బలోపేతం చేయడంలోనూ, పరస్పర మానవ అవగాహనను పెంపొందించడంలోనూ ఈ ఫోరం సమావేశాలు ఒక అర్థవంతమైన పాత్ర పోషిస్తుందని షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఫోరం విశేషాలను తన సోషల్ మీడియా ఎక్స్ హ్యాండిల్ లో వెల్లడించారు.ప్రాంతీయంగా పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఏర్పడిన అనిశ్చితుల నేపథ్యంలో భవిష్యత్తును తీర్చిదిద్దడం వంటి అంశాలపై ఈ ఫోరంలో చర్చలు కేంద్రీకృతమయ్యాయని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా తాను రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్తో పాటు, అనేక సోదర మరియు మిత్ర దేశాల అధినేతలను, ప్రభుత్వ ప్రముఖులను కలిసినట్లు ఆయన తెలిపారు. ఈ ఫోరం సంభాషణలను ముందుకు తీసుకెళ్లడంలోనూ, పరస్పర మానవ అవగాహనను మరింత గాఢతరం చేయడంలోనూ దోహదపడుతుందని ఎమీర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







