ఏపీ ప్రత్యేక హోదాపై పార్లమెంటు సమావేశాల తర్వాత నిర్ణయం
- August 05, 2016
రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశం రగడ సృష్టిస్తోన్న వేళ ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు జోరుపెంచినట్టే కనిపిస్తోంది. ప్రధాని మోదీతో జరిపిన భేటీలో ఎపి ప్రత్యేక హోదా అంశంపై ఇంకా తాత్సారం చేయడం ఇరుపార్టీలకు మంచిది కాదని తేల్చి చెప్పినట్టు సమాచారం. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. పార్లమెంటు సమావేశాల తర్వాత నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎపిలో స్పెషల్ స్టేటస్ సెంటిమెంట్ బలంగా ఉందని, దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కూడా కోరారని వినికిడి.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









