అల్-సఫ్లియా సమీపంలో నౌకల వినియోగంపై సర్క్యులర్ జారీ..!!
- April 26, 2026
దోహా: సముద్ర భద్రత, పర్యావరణాన్ని పరిరక్షించే ప్రయత్నాలలో భాగంగా అల్-సఫ్లియా ద్వీపం చుట్టూ ఉన్న జలాల్లో నౌకల కార్యాకలాపాలను నియంత్రిస్తూ ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) ఒక సర్క్యులర్ను జారీ చేసింది.నౌకల రాకపోకలను క్రమబద్ధీకరించడానికి మరియు సముద్ర రవాణా సజావుగా సాగేలా చూడటానికి ఈ ప్రణాళిక నిర్దేశిత జోన్లను ఏర్పాటు చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
సర్క్యులర్ ప్రకారం.. ఉత్తర జోన్ను జెట్ స్కీలు మరియు జెట్ బోట్ల కోసం కేటాయించగా, దక్షిణ జోన్ను యాట్లు, పడవలు మరియు సాంప్రదాయ ధోల కోసం కేటాయించారు. స్పష్టమైన ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు ఉన్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







