అల్-సఫ్లియా సమీపంలో నౌకల వినియోగంపై సర్క్యులర్ జారీ..!!
- April 26, 2026
దోహా: సముద్ర భద్రత, పర్యావరణాన్ని పరిరక్షించే ప్రయత్నాలలో భాగంగా అల్-సఫ్లియా ద్వీపం చుట్టూ ఉన్న జలాల్లో నౌకల కార్యాకలాపాలను నియంత్రిస్తూ ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) ఒక సర్క్యులర్ను జారీ చేసింది.నౌకల రాకపోకలను క్రమబద్ధీకరించడానికి మరియు సముద్ర రవాణా సజావుగా సాగేలా చూడటానికి ఈ ప్రణాళిక నిర్దేశిత జోన్లను ఏర్పాటు చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
సర్క్యులర్ ప్రకారం.. ఉత్తర జోన్ను జెట్ స్కీలు మరియు జెట్ బోట్ల కోసం కేటాయించగా, దక్షిణ జోన్ను యాట్లు, పడవలు మరియు సాంప్రదాయ ధోల కోసం కేటాయించారు. స్పష్టమైన ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు ఉన్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







