ద్వైపాక్షిక సంబంధాలపై బహ్రెయిన్, కువైట్ చర్చలు..!!
- April 26, 2026
మనామాః బహ్రెయిన్ విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్దుల్లతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీ.. కువైట్ విదేశాంగ మంత్రి షేక్ జర్రా జాబెర్ అల్ అహ్మద్ అల్ సబాతో టెలిఫోన్ కాల్ ద్వారా చర్చలు జరిపారు. బహ్రెయిన్ , కువైట్ మధ్య ఉన్న బలమైన ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. అలాగే, ఉమ్మడి ప్రయోజనాలకు మద్దతుగా వివిధ రంగాలలో సహకారం మరియు సమన్వయాన్ని మరింత పెంపొందించే మార్గాలపై చర్చించారు. అదే విధంగా వారు తాజా ప్రాంతీయ పరిణామాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. వారు కీలక సమస్యలపై తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. ప్రాంతీయ భద్రత మరియు స్థిరత్వానికి మద్దతుగా పరస్పర ఆందోళన కలిగించే విషయాలపై నిరంతర సంప్రదింపుల ప్రాముఖ్యతను తెలిపారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో ఫేక్ వీసా,ఆఫర్లపై అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- వైట్హౌస్ డిన్నర్ వద్ద కాల్పులు..షూటర్ ఫోటో విడుదల
- ట్రంప్ డిన్నర్ టైంలో కాల్పులు..పరుగులు పెట్టిన సెక్యూరిటీ
- సౌదీ అరేబియాలో బార్డర్ దాటుతూ..1,454 మంది అరెస్టు..!!
- ద్వైపాక్షిక సంబంధాలపై బహ్రెయిన్, కువైట్ చర్చలు..!!
- ఏక్ పెడ్ మా కే నామ్..కువైట్ లో మొక్కలు నాటిన భారత రాయబారి..!!
- అల్-సఫ్లియా సమీపంలో నౌకల వినియోగంపై సర్క్యులర్ జారీ..!!
- ఒమన్ కార్మిక చట్టం ప్రకారం ఓవర్టైమ్ కు ఉద్యోగి అంగీకారం తప్పనిసరా?
- విక్రమ్ 1 దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్..జెండా ఊపి ప్రారంభించిన సీఎం రేవంత్
- కువైట్ ఎయిర్వేస్ 13 గమ్యస్థానాలకు 35 విమాన సర్వీసులు పునఃప్రారంభం









