ద్వైపాక్షిక సంబంధాలపై బహ్రెయిన్, కువైట్ చర్చలు..!!
- April 26, 2026
మనామాః బహ్రెయిన్ విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్దుల్లతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీ.. కువైట్ విదేశాంగ మంత్రి షేక్ జర్రా జాబెర్ అల్ అహ్మద్ అల్ సబాతో టెలిఫోన్ కాల్ ద్వారా చర్చలు జరిపారు. బహ్రెయిన్ , కువైట్ మధ్య ఉన్న బలమైన ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. అలాగే, ఉమ్మడి ప్రయోజనాలకు మద్దతుగా వివిధ రంగాలలో సహకారం మరియు సమన్వయాన్ని మరింత పెంపొందించే మార్గాలపై చర్చించారు. అదే విధంగా వారు తాజా ప్రాంతీయ పరిణామాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. వారు కీలక సమస్యలపై తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. ప్రాంతీయ భద్రత మరియు స్థిరత్వానికి మద్దతుగా పరస్పర ఆందోళన కలిగించే విషయాలపై నిరంతర సంప్రదింపుల ప్రాముఖ్యతను తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్







