ద్వైపాక్షిక సంబంధాలపై బహ్రెయిన్, కువైట్ చర్చలు..!!
- April 26, 2026
మనామాః బహ్రెయిన్ విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్దుల్లతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీ.. కువైట్ విదేశాంగ మంత్రి షేక్ జర్రా జాబెర్ అల్ అహ్మద్ అల్ సబాతో టెలిఫోన్ కాల్ ద్వారా చర్చలు జరిపారు. బహ్రెయిన్ , కువైట్ మధ్య ఉన్న బలమైన ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. అలాగే, ఉమ్మడి ప్రయోజనాలకు మద్దతుగా వివిధ రంగాలలో సహకారం మరియు సమన్వయాన్ని మరింత పెంపొందించే మార్గాలపై చర్చించారు. అదే విధంగా వారు తాజా ప్రాంతీయ పరిణామాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. వారు కీలక సమస్యలపై తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. ప్రాంతీయ భద్రత మరియు స్థిరత్వానికి మద్దతుగా పరస్పర ఆందోళన కలిగించే విషయాలపై నిరంతర సంప్రదింపుల ప్రాముఖ్యతను తెలిపారు.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







