ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం
- April 26, 2026
అమెరికాతో యుద్ధం నేపథ్యంలో ఇరాన్ జరిపిన దాడులతో మధ్యప్రాచ్యంలోని అమెరికా సైనిక స్థావరాలకు ఊహించిన దానికంటే ఎక్కువ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ నష్టం విలువ బిలియన్ల డాలర్లలో ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం తర్వాత ఇరాన్ దళాలు పలు దేశాల్లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. కమాండ్ సెంటర్లు, రన్వేలు, రాడార్ వ్యవస్థలు, విమానాలు దెబ్బతిన్నాయి. పాత ఫైటర్ జెట్ కూడా అమెరికా రక్షణ వ్యవస్థలను దాటడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
జరిగిన నష్టం పై పూర్తి సమాచారం ఇవ్వడానికి రక్షణ శాఖ నిరాకరిస్తోంది. దీనిపై రాజకీయ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. భారీ బడ్జెట్ కోరుతున్న సమయంలో వివరాలు దాచడం సరైంది కాదని విమర్శలు వినిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు
- ఖతార్లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు







