ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం
- April 26, 2026
అమెరికాతో యుద్ధం నేపథ్యంలో ఇరాన్ జరిపిన దాడులతో మధ్యప్రాచ్యంలోని అమెరికా సైనిక స్థావరాలకు ఊహించిన దానికంటే ఎక్కువ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ నష్టం విలువ బిలియన్ల డాలర్లలో ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం తర్వాత ఇరాన్ దళాలు పలు దేశాల్లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. కమాండ్ సెంటర్లు, రన్వేలు, రాడార్ వ్యవస్థలు, విమానాలు దెబ్బతిన్నాయి. పాత ఫైటర్ జెట్ కూడా అమెరికా రక్షణ వ్యవస్థలను దాటడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
జరిగిన నష్టం పై పూర్తి సమాచారం ఇవ్వడానికి రక్షణ శాఖ నిరాకరిస్తోంది. దీనిపై రాజకీయ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. భారీ బడ్జెట్ కోరుతున్న సమయంలో వివరాలు దాచడం సరైంది కాదని విమర్శలు వినిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- నకిలీ పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల పై ప్రజలకు దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం
- చెన్నై పై గుజరాత్ ఘన విజయం
- కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!
- ఎయిర్ పోర్టుల భద్రతకు సమగ్ర ప్రణాళిక అమలు..!!









