ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం
- April 26, 2026
అమెరికాతో యుద్ధం నేపథ్యంలో ఇరాన్ జరిపిన దాడులతో మధ్యప్రాచ్యంలోని అమెరికా సైనిక స్థావరాలకు ఊహించిన దానికంటే ఎక్కువ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ నష్టం విలువ బిలియన్ల డాలర్లలో ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం తర్వాత ఇరాన్ దళాలు పలు దేశాల్లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. కమాండ్ సెంటర్లు, రన్వేలు, రాడార్ వ్యవస్థలు, విమానాలు దెబ్బతిన్నాయి. పాత ఫైటర్ జెట్ కూడా అమెరికా రక్షణ వ్యవస్థలను దాటడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
జరిగిన నష్టం పై పూర్తి సమాచారం ఇవ్వడానికి రక్షణ శాఖ నిరాకరిస్తోంది. దీనిపై రాజకీయ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. భారీ బడ్జెట్ కోరుతున్న సమయంలో వివరాలు దాచడం సరైంది కాదని విమర్శలు వినిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







