ప్రతీ పల్లెకు ఆర్టీసీ బస్సు: రేవంత్ ప్రభుత్వం శుభవార్త
- April 27, 2026
హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ సేవలను విస్తరించాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. రోడ్డు సౌకర్యం ఉన్న ప్రతీ గ్రామానికి ఆర్టీసీ బస్సులను నడపనున్నట్లు తెలిపారు. ఇప్పటికే చాలా గ్రామాలకు బస్సులు అందుబాటులో ఉన్నాయని, మిగిలిన గ్రామాలకు కూడా త్వరలో ప్రవేశపెడతామని చెప్పారు. మహిళల అభివృద్ధి, ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలందరికీ మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. కాలుష్యం తగ్గించేందుకు కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతామని, భవిష్యత్తులో డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు ఉంటాయని తెలిపారు.
తాజా వార్తలు
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
- తెలంగాణలో యువతకు శిక్షణ.. అనంతరం జపాన్, జర్మనీలో ఉద్యోగాలు
- ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
- ప్రతీ పల్లెకు ఆర్టీసీ బస్సు: రేవంత్ ప్రభుత్వం శుభవార్త
- దుబాయ్ స్కూళ్లలో పీఈ క్లాసులకు ఆమోదం..!!
- సౌదీలో 500కు పైగా హెరిటేజ్ ప్రదేశాల్లో పునరుజ్జీవ కార్యక్రమాలు..!!
- బహ్రెయిన్ లో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం..!!
- షార్జాలో Dh3 మిలియన్ ఫ్రాడ్..క్రిమినల్ నెట్వర్క్ అరెస్టు..!!
- కువైట్కు సంఘీభావంగా బెంగాలీ సొసైటీ..క్రాఫ్ట్ వర్క్షాప్..!!









