దుబాయ్ స్కూళ్లలో పీఈ క్లాసులకు ఆమోదం..!!
- April 27, 2026
యూఏఈః దుబాయ్ స్కూళ్లలో పీఈ క్లాసులను నిర్వహించేందుకు విద్యా మంత్రిత్వ శాఖ (MOE) మరియు నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ (KHDA) ఆమోదం తెలిపాయి.
దీంతో ఈ వారం నుండి దశలవారీగా ఔట్ డోర్ కార్యకలాపాలు పునఃప్రారంభమవుతాయని పలు విద్యాసంస్థలు తల్లిదండ్రులకు పంపిన సర్క్యులర్ లో తెలియజేశాయి. ప్రస్తుత స్థిరమైన పరిస్థితులు మరియు అధికారిక మార్గదర్శకాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి.పీఈ క్లాసులతోపాటు ఇతర విద్యా కార్యకలాపాలు ఏప్రిల్ 27నుండి దశలవారీగా అనుసరిస్తున్నాయని తెలియజేశాయి. ఏప్రిల్ 20 నుండి దుబాయ్లోని స్కూల్స్ దశలవారీగా తిరిగి ప్రారంభించిన కొద్ది రోజులకే ఈ నిర్ణయం తీసుకోవడంపై పేరెంట్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- ట్రాఫిక్ విధులకు శిక్షణ పొందిన పోలీసు సిబ్బందితో సైబరాబాద్ సీపీ సమావేశం
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!
- బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!
- యూఏఈలో ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు బుకింగ్లు ప్రారంభం..
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!







