ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
- April 27, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం 750 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించిందని సీఈఎస్ఎల్ సీఈఓ అఖిలేష్ కుమార్ తెలిపారు. 3,604 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు టెండర్ పిలిచినట్లు ఆయన తెలిపారు. దీనితో, 17 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలోని ప్రధాన నగరాలు, పట్టణాలలో విద్యుత్ రవాణాను ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విశాఖపట్నానికి 150 బస్సులు, తిరుపతికి 300 బస్సులు మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!
- పబ్లిక్ పార్కులలో 12 వాణిజ్య కార్యకలాపాలకు సౌదీ అనుమతి..!!
- ఖతార్ లో లుసైల్ ట్రామ్ సేవలు నిలిపివేత..!!
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..







