ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
- April 27, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం 750 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించిందని సీఈఎస్ఎల్ సీఈఓ అఖిలేష్ కుమార్ తెలిపారు. 3,604 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు టెండర్ పిలిచినట్లు ఆయన తెలిపారు. దీనితో, 17 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలోని ప్రధాన నగరాలు, పట్టణాలలో విద్యుత్ రవాణాను ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విశాఖపట్నానికి 150 బస్సులు, తిరుపతికి 300 బస్సులు మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







