అమెరికా-ఇరాన్ చర్చలపై సయ్యద్ బదర్ సమీక్ష..!!
- April 27, 2026
మస్కట్: ఇటీవలి పరిణామాలపై చర్చించేందుకు, ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించేందుకు సయ్యద్ బదర్ హమద్ అల్ బుసైదీ ప్రాంతీయ, అంతర్జాతీయ ప్రతినిధులతో దౌత్యపరమైన చర్చలు జరిపారు. ప్రాంతీయ మరియు ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలను పంచుకోవడంతోపాటు ముఖ్యంగా అమెరికా-ఇరాన్ చర్చలకు సంబంధించిన ప్రస్తుత స్థితిపై సమీక్షించారు.
సయ్యద్ బదర్ సౌదీ అరేబియా యువరాజు ఫైసల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్, ఖతార్ షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్ థానీ, ఈజిప్టుకు చెందిన బదర్ అబ్దెలాటీ, కెనడాకు చెందిన అనితా ఆనంద్, యునైటెడ్ కింగ్డమ్కు చెందిన యెవెట్ కూపర్, నెదర్లాండ్స్కు చెందిన టామ్ బెరెండ్సెన్ మరియు ఉక్రెయిన్కు చెందిన ఆండ్రీ సిబిహాలతో చర్చలు జరిపారు.
మిడిలిస్టులో ఉద్రిక్తతలను తగ్గించడానికి, అమెరికా -ఇరాన్ చర్చలను ముందుకు తీసుకెళ్లడానికి దౌత్యపరమైన సంప్రదింపులు కొనసాగించాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







