శాంతికి రష్యా కృషి…పుతిన్ కీలక ప్రకటన
- April 27, 2026
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. పశ్చిమాసియాలో శాంతి పునరుద్ధరణ కోసం తమవంతు కృషి చేస్తామని తెలిపారు. త్వరగా పరిస్థితులు సద్దుమణిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
సెయింట్ పీటర్స్బర్గ్లో అబ్బాస్ అరాగ్చి తో సమావేశమైన పుతిన్, ప్రజలకు ఉపయోగపడే ప్రతిదీ చేస్తామని హామీ ఇచ్చారు. రష్యా-ఇరాన్ సంబంధాలు వ్యూహాత్మకంగా మరింత బలపడుతున్నాయని పేర్కొన్నారు.
పుతిన్తో సమావేశానికి ముందు అరాఘ్చీ మాట్లాడుతూ, చర్చలు విఫలం కావడానికి అమెరికానే కారణమని ఆరోపించారు. కాల్పుల విరమణ ఉన్నప్పటికీ, సమస్యకు పరిష్కారం దొరకకపోవడం పై అసంతృప్తి వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి సి.పి.రాధకృష్ణన్
- IPL 2026: ఢిల్లీ పై బెంగళూరు ఘన విజయం
- ఎమిరేట్స్ A380లో స్టార్లింక్ వై-ఫై ప్రారంభం
- వందేళ్ల వేడుకలో గుడ్ న్యూస్…ఏయూకి రూ.500 కోట్లు
- శాంతికి రష్యా కృషి…పుతిన్ కీలక ప్రకటన
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై స్పష్టత: ఎంపీ బాలశౌరి
- ఒకే కుటుంబంలో నలుగురు మృతి..కారణం బిర్యానా? పుచ్చకాయ?
- వినోదాల కేంద్రంగా ఇనార్బిట్ మాల్
- సింగపూర్లో మంత్రి సత్యకుమార్తో ప్రవాస తెలుగు సమాజం ముఖాముఖీ కార్యక్రమం
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!









