ప్రమాద భీమా ఫైలుపై 'కేసీఆర్' సంతకం
- August 06, 2016
డ్రైవర్లు, హోంగార్డులు, జర్నలిస్టులకు ప్రమాద భీమా ప్రీమియాన్ని తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. రూ.5లక్షల ప్రమాద భీమాకు సంబంధించి మరో ఏడాది ప్రీమియాన్ని విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ ప్రమాద బీమా దస్త్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేసారు. ఈ భీమా 9.68లక్షల మంది డ్రైవర్లు, 21,289 మంది హోంగార్డులు, 10వేల మందికి పైగా జర్నలిస్టులకు వర్తించనుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







