తమిళనాడు, బెంగాల్సహా ఐదు రాష్ట్రాల్లో గత ఎన్నికల ఫలితాలు ఇలా..
- May 04, 2026
న్యూ ఢిల్లీ: దేశమంతటా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఎవరు అధికారంలోకి వస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ రెండు రాష్ట్రాల్లో గత ప్రభుత్వాలే మళ్లీ అధికారంలోకి వస్తాయా..? లేదంటే కొత్త పాలనకు ఓటర్లు మద్దతుగా నిలిచారా అనేది మరికొద్ది సేపట్లో తేలబోతోంది. అయితే, ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఓసారి పరిశీలిద్దాం.
దేశంలోని తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సోం, పుదుచ్చేరి (కేంద్ర పాలిత ప్రాంతం)లలో ఫలితాలు వెల్లడవుతున్నాయి. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో 2021లో ఆయా పార్టీలకు వచ్చిన ఫలితాలను ఇక్కడ చూద్దాం.
తమిళనాడు రాష్ట్రంలో.. (మొత్తం సీట్లు 234, మ్యాజిక్ ఫిగర్ 118).
డీఎంకే – 133
అన్నాడీఎంకే – 66
కాంగ్రెస్ – 18
బీజేపీ – 4
పీఎంకే – 5
వీసీకే – 4
సీపీఐ – 2
సీపీఎం -2
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో.. (మొత్తం సీట్లు 294, మ్యాజిక్ ఫిగర్ : 148)
తృణమూల్ కాంగ్రెస్ – 215
బీజేపీ – 77
ఇతరులు – 2
కేరళ రాష్ట్రంలో.. ( మొత్తం సీట్లు : 140, మ్యాజిక్ ఫిగర్ : 71)
సీపీఎం – 62
సీపీఐ – 17
ఇతరులు – 20
కాంగ్రెస్ – 21
ఐయూఎంఎల్ – 15
ఇతరులు – 5
అస్సాం రాష్ట్రంలో .. (మొత్తం సీట్లు 126, మ్యాజిక్ ఫిగర్ : 64)
బీజేపీ – 60
ఏజీపీ – 9
యూపీపీఎల్ – 6
కాంగ్రెస్ – 29
ఏఐయూడీఎఫ్ – 16
బీపీఎఫ్ – 4
సీపీఎం -1
స్వతంత్రులు – 1
పుదుచ్చేరీ (కేంద్ర పాలిత ప్రాంతం)లో.. (మొత్తం సీట్లు 30, మ్యాజిక్ ఫిగర్ 16)
ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ – 10
డీఎంకే – 6
కాంగ్రెస్ – 2
బీజేపీ – 6
స్వతంత్రులు – 6
తాజా వార్తలు
- తమిళనాడు, బెంగాల్సహా ఐదు రాష్ట్రాల్లో గత ఎన్నికల ఫలితాలు ఇలా..
- ఏపీలో ‘క్యారియర్’.. రూ.1,000 కోట్ల పెట్టుబడి
- ఐదు రాష్ట్రాల గెలుపు మ్యాజిక్ ఫిగర్ ఎంత..?
- SR 1.86 ట్రిలియన్కు SAMA రిజర్వ్ అసెట్స్..గత 6 ఏళ్లలో ఇదే అత్యధికం..!!
- భారత విమాన ఛార్జీలు పెరగవచ్చు..!!
- ధోఫార్ తీరంలో 'తక్రిజ్' ప్రాముఖ్యతను వెల్లడించిన సర్వే..!!
- Dh25 మిలియన్ల భారీ బహుమతిని గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- హమద్ ఎయిర్పోర్ట్ కు మరిన్ని ఫ్లైట్స్ షెడ్యూల్..!!
- మానిటరింగ్ ఆరోపణలను ఖండించిన కువైట్..!!
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం









