‘మట్టన్’తో ప్యాన్ ఇండియా ఎంట్రీ…ఫస్ట్ లుక్ రేపు విడుదల!
- May 04, 2026
పుష్ప” చిత్రంతో గుర్తింపు పొందిన నటుడు జగదీష్ ప్రతాప్ బండారి, మరియు ఈ చిత్రంని యువ దర్శకుడు హర్షా డైస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డైస్ ఆర్ట్ ఫిలిమ్స్ బ్యానర్పై ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న “మట్టన్” చిత్రం త్వరలో గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్ర టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ను రేపు అధికారికంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. అయితే ముందుగానే బయటకు వచ్చిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “రక్తం.. రణం.. ప్రతీకారం..” అనే ట్యాగ్లైన్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
ఈ చిత్రంలో జగదీష్ ప్రతాప్ బండారి పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఆయన కొత్త లుక్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇండస్ట్రీలో మంచి బజ్ను క్రియేట్ చేస్తోంది.
టీమ్
మనస్వి, రాజేష్ కన్నా,రమేష్ మాదాసు, క్రాంతి సంజయ్, కిరీటి రాజ్ ముస్సి, రవివర్మ ఉప్పలపాటి, తనాయ్ దేవునూరి, శ్రీనాథ్, నాగదీపక్ తదితరులు.
సాంకేతిక నిపుణులు
బ్యానర్ : డైస్ ఆర్ట్ ఫిలిమ్స్
నిర్మాత : దర్శకత్వం : హర్షా డైన్
పి ఆర్.ఓ : హరీష్ అప్పారా
తాజా వార్తలు
- సీబ్ విలాయత్లో 25 సమాధుల వద్ద తవ్వకాలు ప్రారంభం..!!
- అభివృద్ధి, ప్రాంతీయ భద్రత పై జిసిసి, ఈయూ చర్చలు..!!
- దుబాయ్ మాల్ సహా 3 మాల్స్ లో పార్కిన్ ఫీల్డ్ తనిఖీలు..!!
- ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఉద్గారాలు.. ఖతార్ ఎయిర్వేస్ మరో ఘనత..!!
- 2027 మోడల్ వాహనాలకు అప్డేటుడ్ ఫ్యూయల్ ఎకానమీ లేబుల్..!!
- మే 27న ఈద్ అల్-అధా..!!
- మానవతా విజయానికి ప్రతీకగా అవయవాల శిబిరం: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- ప్రతాప్ హాస్పిటల్లో గ్రహణమొర్రికి ఉచితంగా శస్త్రచికిత్సలు: డాక్టర్ ప్రతాప్
- విద్యార్థులకు పౌష్టికాహారం: మంత్రి లోకేష్
- హర్మూజ్ జలసంధి పై పెరిగిన ఉత్కంఠ: అమెరికాకు ఇరాన్ వార్నింగ్!









