వీసా మినహాయింపు ఒప్పందం పై సంతకం చేసిన సౌదీ, టర్కీ..!
- May 07, 2026
అంకారాః దౌత్య మరియు ప్రత్యేక పాస్పోర్ట్ కలిగిన వారికి వీసా నిబంధనల నుండి పరస్పర మినహాయింపు కల్పించేందుకు సౌదీ అరేబియా మరియు టర్కీయే అంగీకరించాయి. టర్కీ రాజధాని అంకారాలో జరిగిన సమావేశంలో సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ మరియు టర్కీ విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు.ఈ సమావేశంలో ఇరు దేశాలకు చెందిన మంత్రులు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. అలాగే, తాజా ప్రాంతీయ పరిణామాలపై చర్చించారు. మిడిలీస్టులో భద్రత, స్థిరత్వాన్ని కాపాడే మార్గాలపై చర్చించినట్లు అధికార వర్గాలు ఒక ప్రకటనలో తెలియజేశాయి.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







