ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!
- May 07, 2026
మనామా: బహ్రెయిన్ లో ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన పలికారు. వీరి తొలగింపునకు సంబంధించి 37 మంది ఎంపీలు పిటిషన్ దాఖలు చేశారు. అలాగే, శాసన మరియు న్యాయ వ్యవహారాల కమిటీ మద్దతు తెలిపిన నేపథ్యంలో ఎంపీలు అబ్దుల్నబీ సల్మాన్, మమ్దూహ్ అల్ సలేహ్ మరియు మహ్దీ అల్ షువైఖ్లకు వ్యతిరేకంగా పార్లమెంట్ ఏకగ్రీవంగా ఓటు వేయడంతో వారిని తొలగించారు.
న్యాయాధికార చట్టంలోని ఆర్టికల్ 7ను సవరించే 2024 నాటి డిక్రీ-లా నెం. 13పై 2026 ఏప్రిల్ 28న పార్లమెంట్లో జరిగిన చర్చ సందర్భంగా ఈ ముగ్గురు ఎంపీల వైఖరి కారణంగా ఈ వివాదం తలెత్తింది. బహ్రెయిన్పై ఇరాన్ దాడులను సదరు ఎంపీలు ప్రశంసించారని ఆరోపణలు ఎదుర్కొన్నారు.
తాజా వార్తలు
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!
- అధికారిక మార్గాల ద్వారానే అనుమతులు పొందాలి..!!
- అబుధాబిలో సమావేశమైన ఖతార్, యూఏఈ సుప్రీం కమిటీ..!!
- ఫర్వానియాలో ట్రాఫిక్ సమస్యలపై గవర్నర్ సమీక్ష..!!
- షెంజెన్ వీసా రద్దీ: యూరప్ పర్యటనలకు 6 నుండి 8 వారాల నిరీక్షణ..!!
- సాంకేతిక సహకారంపై ఒమన్, ప్రపంచ బ్యాంకు చర్చలు..!!
- సువెందు అధికారి పిఏ హత్య–బెంగాల్లో ఉద్రిక్తత









